`సర్కారు వారి పాట’ షూటింగ్సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ `ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్` అంటూ ఒక వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా..చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ – “సర్కారు వారి పాట` మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్లో ప్రారంభమైంది. సూపర్స్టార్…
Read MoreDay: January 25, 2021
దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదలవుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్`
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న RRR సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్స్టార్ రామ్చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని, హాలీవుడ్ స్టార్ అలిసన్ డూడీ సహా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు. ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న…
Read Moreపద్మశ్రీ’ సినిమా లోగో ఆవిష్కరణ!
ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై, PVS రామ్మోహన్ మూవీస్, తృప్తి రిసార్ట్స్ సహకార సారథ్యంలో ఎస్.ఎస్. పట్నాయక్ రచన,దర్శకత్వంలో సదాశివుని శిరీష నిర్మాతగా, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ మరియు PVS రామ్మోహన్ రావు సహనిర్మాతలు గా నిర్మితమైన ‘\పద్మశ్రీ’\ సినిమా లోగోని ఇటీవల తెలుగు వన్ MD కంటమనేని రవిశంకర్ గారు ఆవిష్కరించగా, ఫస్ట్ లుక్ ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు గారి చేతుల మీదగా ఆవిష్కరణ జరిగినది.గ్రాఫిక్స్ తో పాటు కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హర్రర్ మూవీగా రూపుదిద్దుకున్న పద్మశ్రీ చిత్రాన్ని హైదరాబాద్, ఆలంపూర్ లో కొంత భాగాన్ని చిత్రీకరించగా, ఉత్తరాంధ్ర జిల్లాలలో తృప్తి రిసార్ట్స్ పరిధిలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగిందని ప్రస్తుతం D.I., 5.1 ఫైనల్ మిక్సింగ్ దశలో ఉందని డైరెక్టర్ ఎస్ఎస్ పట్నాయక్ తెలియపరిచారు.నటీనటులు: పక్కి కిషోర్, సతీష్…
Read Moreనటిగా నాకెంతో సంతృప్తినిచ్చిన చిత్రం అమ్మ దీవెన : ప్రముఖ నటి ఆమని
అమ్మ… ఈ సెంటిమెంట్ తెలుగు తెరకు ఎప్పుడు కొత్తదే. అమ్మ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో.. అమ్మ సినిమాలు కూడా ప్రేక్షకులకు అంతే సంతృప్తిని కలిగిస్తాయి. ఇప్పటి వరకు అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన చిత్రాలని సెంటిమెంటల్ హిట్స్ గా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి. అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, యమలీల, తాజాగా బిచ్చగాడు వంటి చిత్రాలు ఎలాంటి విజయాలు అందుకున్నాయి అందరికిట్ తెలుసు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ .. వస్తున్న చిత్రం “అమ్మదీవెన”. ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్రలో, లక్ష్మి సమర్పనలో, శివ ఏటూరి దర్శకత్వంలో ,లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్బంగా ప్రముఖ నటి ఆమని…
Read Moreఫిబ్రవరి 5న ఈ రోజుల్లో ఫేం శ్రీ మంగం నటించిన ప్రణవంవిడుదల!
చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్, అవంతిక నల్వా, గాయత్రి రీమ హీరో హీరోయిన్లుగా కుమార్ జి. దర్శత్వంలో తను.ఎస్ నిర్మించిన లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రణవం’. ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. ఫిబ్రవరి 5న సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాజ్ కందుకూరి మాట్లాడుతూ…ప్రణవం చాలా పాజిటివ్ టైటిల్. ట్రైలర్ చూశాక థ్రిల్లర్ స్టోరి అని తెలుస్తోంది. పాటలు కూడా బావున్నాయి. స్టోరీ బావుంటే చాలు సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ సినిమా కూడా ఆ కోవలోనే బాగా ఆడుతుందన్న నమ్మకం…
Read More