ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్మాత జవ్వాజి రామాంజనేయులు గ్రామ ప్రజల కోసం నేడు (అక్టోబర్ 28) శ్రీ సీతా నరసింహాగార్డెన్స్ను ప్రారంభించారు. నిర్మాత జవ్వాజి రామాంజనేయులు ఓ సారి తన గ్రామంలోని ఓ ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారంట, ఆరోజే సడన్గా వర్షం పడటంతో ఎంతో ఆహారం వృథాగా పోయిందట. భవిష్యత్తులో అలాంటి సమస్యలు తన గ్రామస్థులకు ఎదురుకాకుండా ఉండేందుకే శ్రీ సీతా నరసింహాగార్డెన్స్ను ప్రారంభించానని తెలిపారు. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, అద్దంకి వినుకొండ గురజాల శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు హాజరయ్యారు. తనకు జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో గ్రామస్తులు ఉపయోగపడే…
Read MoreDay: October 28, 2021
ఈ నెల 29న “మిస్టర్ ప్రేమికుడు”
డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ…వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి ఇద్దరూ డిస్ట్రిబ్యూటర్స్ గా ఎన్నో మంచి చిత్రాలు రిలీజ్ చేశారు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారారు. ఇటీవల విడుదలైన డబ్బింగ్ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా విజయం సాధించి నిర్మాతలు మంచి పేరు, లాభాలు తీసుకురావాలన్నారు. నిర్మాత గుర్రం మహేష్ చౌదరి మాట్లాడుతూ.. ఎక్కడా రాజీ పడకుండా తెలుగు స్ట్రయిట్ సినిమాలా డబ్బింగ్ చేయించాము. పాటలు కూడా బాగొచ్చాయి. తమిళంతో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడుతుంనద్న నమ్మకం ఉంది. ఈ నెల 29న విడుదలకు సిద్ధమైన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నఅన్నారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలతో పాటు…
Read Moreపృథ్వీ దండమూడి హీరోగా రమేష్ కుందేటి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం-1 ప్రారంభమ్
మురళీమోహన్ క్లాప్ తో ప్రారంభమైన కేవీకేఆర్ మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం-1 చిత్రం… కేవీకేఆర్ పతాకంపై పృథ్వీ దండమూడి హీరోగా రమేష్ కుందేటి దర్శకత్వంలో భస్వంత్ కంభంపాటి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా ఈ రోజు సంస్థ కార్యాలయంలో జరిగాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీమోహన్, పథ్వీ రాజ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు మురళీ మోహన్ హీరో పృథ్వీ దండమూడి పై క్లాప్ నిచ్చి దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దర్శకుడు రమేష్ కుందేటి మాట్లాడుతూ…నవంబర్ ఫస్ట్ నుంచి షెడ్యూల్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్…
Read More