పోలీసు అధికారులను ఆయ విభాగాల్లో తమ తమ సేవలను గుర్తించి ప్రభుత్వం సత్కరించడం వల్ల వారు మరింత వుత్సాహంతో సేవలు అందిస్తారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ విభాగంలో విశిష్ఠ సేవలను అందించినందుకు గాను ఇంటెలిజన్స్ విభాగం (వెస్ట్ జోన్) హైదరాబాద్ లో పనిచేస్తున్న సి.ఐ.కట్టా హరిప్రసాద్ ని ‘ ఉత్తమ సేవా పతకం ‘తో సత్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకి ఈ పురస్కారం ఇచ్చి అభినందిచారు. ఆయన 1996వ బ్యాచ్ కి చెందిన వారు. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన పోలీస్ స్టేషన్లలో పనిచేసి అనేక ఉత్తమ సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన విధి నిర్వహణలో చూపిన ప్రతిభను గుర్తించి… ఆయన్ని హైదరాబాద్ మహానరంలోని వెస్ట్ జోన్ లో ఇంటెలిజన్స్ విభాగంలో సి. ఐ.గా నియమించారు. ఆయన రెండేళ్లుగా నగరంలో పనిచేస్తూ గుర్తింపు…
Read MoreCategory: News
ఊరి కోసం కళ్యాణ మండపం.. గొప్ప మనసును చాటుకున్న ప్రముఖ నిర్మాత జవ్వాజి రామాంజనేయులు
ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్మాత జవ్వాజి రామాంజనేయులు గ్రామ ప్రజల కోసం నేడు (అక్టోబర్ 28) శ్రీ సీతా నరసింహాగార్డెన్స్ను ప్రారంభించారు. నిర్మాత జవ్వాజి రామాంజనేయులు ఓ సారి తన గ్రామంలోని ఓ ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారంట, ఆరోజే సడన్గా వర్షం పడటంతో ఎంతో ఆహారం వృథాగా పోయిందట. భవిష్యత్తులో అలాంటి సమస్యలు తన గ్రామస్థులకు ఎదురుకాకుండా ఉండేందుకే శ్రీ సీతా నరసింహాగార్డెన్స్ను ప్రారంభించానని తెలిపారు. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, అద్దంకి వినుకొండ గురజాల శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు హాజరయ్యారు. తనకు జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో గ్రామస్తులు ఉపయోగపడే…
Read Moreదటీజ్ జొన్నలగడ్డ పద్మావతి
29 ఏళ్ళుగా నలుగుతున్న సమస్యఒక బలహీనుడికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంఊరు మొత్తం నిస్సహాయమై దీన్ని భరిస్తున్న సందర్భంకానీ ఒకరోజు వస్తుంది అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికిఒక వ్యక్తి వస్తారు ధర్మాన్ని పరిరక్షించడానికిఇందుకోసం ఆ వ్యక్తి ఎన్నో సవాళ్ళను, విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.న్యాయం వైపు ధర్మం వైపు నిలబడటానికి గుండె ధైర్యం కావాలి తెగువ కావాలిప్రతి సమస్యలోనూ ఆమె న్యాయం వైపు నిలబడ్డారుఅదరక బెదరక గుండె ధైర్యంతో బలహీనుల పక్షాన నిలబడ్డారుసమస్యలను తక్షణమే పరిష్కరిస్తూనిజాయితీగా వ్యవహరిస్తూనిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూప్రజల జేజేలు అందుకుంటూఒక ప్రత్యేక శైలిలో ముందుకు సాగుతున్న ఆ వ్యక్తి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. పూర్తి వివరాల్లోకి వెళితే… శింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు పొలం దారి విషయానికి సంబంధించి పచ్చ మీడియాలో ఒక వార్త వచ్చింది. పొలం మధ్యలో దారి వేస్తున్నారని, తాము నష్టపోతున్నామని ఆ…
Read Moreజూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ పత్రికా ప్రకటన
ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు ఆవేదనను, బాధను కలిగిస్తున్నాయి. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను. కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? ఈ విషయం కాదని ఎవరూ అనలేరు. మరి పాలకవర్గం మారాక గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కదా .. అ పనే మా పాలకవర్గం మొదలు పెట్టింది. గతంలో జరిగిన కొన్ని స్థలాల కేటాయింపులను పరిశీలించినప్పడు అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటిని మరింత క్షుణ్ణంగా విచారించాలని పాలకవర్గం భావించింది. అందులో భాగంగానే అటువంటి ఫైళ్ళను కేపీఎంజీ లేదా…
Read Moreతెలంగాణ రాజకీయ తెర పైకి షర్మిల ఆనందం లో వైస్సార్ అభిమానులు, కాంగ్రెస్ నేతలు.
::—@తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బలంగా వున్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన నేతలందరు నేడు రాజకీయం గా సరైన గౌరవం లేకుండా వున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థగతంగా బలంగా ఉన్నప్పటికీ.. సరైన నాయకత్వం లేక ఆ పార్టీ శ్రేణులు చెల్లచెదురు అవుతున్నాయి. కొంతమంది తెరాస లో చేరగా.. తాజాగా చాలామంది నాయకులకి బీజేపీ గాలం వేస్తోంది. బీజేపీ పట్ల పెద్దగా సుముఖత లేనప్పటికి రాజకీయ భవిష్యత్తు కోసం ఎదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో ఆయా నాయకులున్నారు. మరోవైపు తెరాస పార్టీ లోని అసంతృప్త నేతలు బీజేపీ లోకి వెళ్లలేక… తెరాస లో ఇమేడలేక ఇబ్బందులు పడుతున్నారు… ఇలాంటి పరిస్థితి లో YS షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టబోతున్నట్లు ఆంధ్రజ్యోతి లో వచ్చిన సంచలన కథనం ఇపుడు వారిని ఊరిస్తోంది. షర్మిల నాయకత్వం…
Read Moreసికింద్రాబాద్ పాట్నీ సెంటర్లో “ముగ్ధ ఆర్ట్ స్టూడియో”
అతిపెద్ద లగ్జరీ రిటైల్ స్టోర్ గా సికింద్రాబాద్లోని పాట్నీ సెంటర్లో “ముగ్ధ ఆర్ట్ స్టూడియో” ప్రారంభమైంది. ప్రముఖ సినీ తారలు రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్, సింగర్ సునీతా మరియు ముగ్ధ యజమాని , ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తో కలిసి ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 15వేల చదరపు అడుగులలో వస్తున్న భారీ స్టోర్ అన్నారు. చేనేతకు ప్రధాన్యతనిస్తూ.., అందులో తనదైన డిజైనర్ ముద్ర వేసి అందించడం డిజైనర్ శశి వంగపల్లికే చెందుతుందన్నారు. చీరకట్టు తమకు ఎంతో ఇష్టమని అన్నారు. మన అందాన్ని చీరకట్టు రెట్టింపు చేస్తుందన్నారు. అతివల అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మన సంప్రదాయాన్ని చాటి చెపుతుందని అన్నారు. తమ షాపింగ్ లో చేనేత, డిజైనర్ దుస్తువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిర్వహకురాలు శశి వంగపల్లి మాట్లాడుతూ.. డిజైనర్…
Read Moreజీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మద్ధతు ఇవ్వండి – నటుడు కాదంబరి కిరణ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్ధతు ఇవ్వాలని ప్రముఖ నటులు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. టాలీవుడ్ ను కాపాడుతాననే మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటున్నారని కాదంబరి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన 40 వేల మంది సినీ కార్మికుల కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపిందని కాదంబరి కిరణ్ అన్నారు. అయితే చిత్ర పరిశ్రమకు కేటాయించే 1500 ఎకరాల్లో కొంత స్థలాన్ని కార్మికుల నివాసాల కోసం కేటాయించాలని కాదంబరి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్ చెప్పిన తొలి మాట సినిమా…
Read MoreThe Best Loan Provider Site for All Purposes
Getting a loan approved is a hectic but with loanswealth. Loanswealth is a financial service player, based in Hyderabad. One of the most trusted loan providers in Hyderabad. The loanswealth are known for their instant and quick finance solutions. The situation where loans are seldom granted easily with banks, loanswealth comes into the picture. May whatever your reason for applying the loan be, you get it approved with loanswealth, for sure. There are various reasons, for which the loan is the necessity. And getting the loan approved instantly is more…
Read Moreసంపత్నంది స్క్రిప్ట్తో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న`ఓదెల రైల్వేస్టేషన్` సెంకండ్ షెడ్యూల్ ప్రారంభం.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో `ఏమైంది ఈవేళ`, `బెంగాల్ టైగర్` వంటి సూపర్హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్నంది కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్తో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ` ఓదెల రైల్వేస్టేషన్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరోగా దయవిట్టు గమనిసి, 8MM బుల్లెట్, ఇండియా vs ఇంగ్లాండ్, మాయబజార్ 2016, వంటి హిట్ చిత్రాలతో పాటు కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ తెలుగులో హీరోగా నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తోంది. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం…
Read Moreసైకలాజికల్ థ్రిల్లర్ సినిమా గతం ట్రైలర్ ను ఆవిష్కరించిన అమెజాన్ ప్రైమ్ వీడియో
వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్ ‘గతం’ డైరెక్ట్ టు డిజిటల్ వరల్డ్ ప్రీమియర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ప్రకటించింది. రచన, దర్శకత్వం కిరణ్. అమెరికాకు చెం దిన విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులచే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రూపొందించబడింది. మ్యాంగో మాస్ మీడియాతో కలసి ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్ ఒరిజినల్స్ దీన్ని నిర్మించాయి. భార్గవ పొలుదాసు, రాకేశ్ గలిబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. లేక్ టాహో నేపథ్యంలో రూపుదిద్దుకున్న గతం సినిమా అంతా కూడా కోమా నుంచి కోలుకున్నా, తన గతం మర్చిపోయిన ఓ వ్యక్తి చుట్టురా తిరుగుతుంది. తాను ఎవరో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి చేసిన పోరాటం ఆయన జీవితంలో ఊహించని భయంకర సాహసాలకు దారి తీస్తుంది. భారత్ మరియు 200 దే శాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు గతం ప్రీమియర్ ను పండుగ చిత్రాల విడుదల సందర్భంగా నవంబర్ 6న ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై చూడవచ్చు ఈ సందర్భంగా ఆసక్తిదాయకమైన ఈ వెంచర్ గురించి డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ, ‘‘దర్శకత్వం అంటే నాకెంతో ఇష్టం. ప్రయోగాలు చేయడం, వివిధ ఫార్మాట్స్ లో రూపొందించడంపై ఆసక్తి కనబరుస్తాను. గతం సినిమాతో కథ చెప్పే భారతీయ శైలిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ఏదో ఒక కొత్తదనాన్ని వీక్షకులకు అందించాలని నేను కోరుకుంటున్నాను. గతం కథాంశం అంతా కూడా ఒక ఆసక్తిదాయకమైన ప్రశ్న చుట్టూరా ఉంటుంది. జీవితం పున:ప్రారంభం అయితే ఏం పరిస్థితి అనేదే ఆ ప్రశ్న. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకులకు అందుబాటులోకి రావడం నాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
Read More