Sri Navin Mittal, IAS., Commissioner of Technical Education and Chairman, State Board of Technical Education and Training released Polycet-2020 results.The Common Entrance Examination for admission into Polytechnics (POLYCET-2020) was held on 02-09-2020, the results were declared on 10-09-2020. Out of 73920 candidates registered, 56945 have appeared for the examination. In this 46207 candidates have qualified in Engineering stream representing 81.14 %. Out of 34748 boys appeared for the examination 27354 qualified in Engineering, indicating 78.72 %. Similarly out of 22197 Girls appeared for the examinations 18853 have qualified representing a…
Read MoreTag: Telangana Updates
కరోన వైరస్ తో పాటుగా ఇతర వ్యాధుల చికిత్స
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి ఈటల రాజేందర్ కరోనా పేషెంట్ లకు అందుతున్న ఆక్సిజన్ సరఫరా పై సుదీర్ఘంగా సమీక్షించారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా వాటి పనుల పురోగతిపై చర్చించారు.ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్, నీమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. కింగ్ కోటి, టిమ్స్ హాస్పిటల్, మహబూబ్ నగర్ హాస్పిటల్ లో తాజాగా ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాట్లు పూర్తి అయింది. సిద్దిపేట కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వారం రోజుల్లో ఆక్సిజన్ ఏర్పాటు పూర్తి కానుంది, మిగిలిన చోట్ల మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో LOT…
Read Moreబండ్లగూడా మరియు పోచారం టౌన్ షిప్ లో నిర్మించబడి ఉన్న 3716 ప్లాట్లు అమ్మకానికి విధి విధానాలు ఖరారు
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ఆదేశాల మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం చేయబడిన బండ్లగూడా మరియు పోచారం టౌన్ షిప్ లో నిర్మించబడి ఉన్న 3716 ప్లాట్లు అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.శుక్రవారం మంత్రుల నివాస సముదాయంలోని అధికారిక నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇందులో బండ్లగూడా టౌన్ షిప్ నందు 2246 ప్లాట్స్ పోచారం టౌన్ షిప్ నందు 1470 మొత్తంసుమారుగా ఈ 3716 నిర్మించబడి ఉన్న ప్లాట్స్ ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం…
Read Moreప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం
ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మద్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సిఎం వెల్లడించారు.జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ సి. లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. వారిని అభినందించారు. కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని…
Read MoreNews Headlines for States & Regional News Headlines
News Headlines for States & Regional News Headlines 9 PM ETV Telugu News | 17th October 2018
Read More