‘పుష్ప’ సినిమాలోలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..కానీ అందరూ పుష్పరాజ్లా తప్పించుకోలేరుగా..! అందుకే పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే ఏంటి.. దానికి ఎందుకు అంత విలువ అనే విషయాలు కొంచెం జనాలకు అవగాహనలోకి వచ్చాయి. దీంతో తక్కువ టైమ్లో డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.పుష్ప’ సినిమా చూశారా? అందులో కథ అంతా ఎర్ర చందనం చుట్టే తిరుగుతుంటుంది. అంతకు ముందు సంగతి ఏమో గానీ, ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే …
Read More »అమరావతి పునఃనిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. పనులపై కీలక భేటీ..
అమరావతి పునఃనిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్ చేస్తోంది. ఇందులో భాంగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన అనుమతులపై …
Read More »తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ
భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకోనున్నారు. ఆయన రచించిన “దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి”కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని కొత్త సంవత్సరంలో దేశరాజధాని ధిల్లీ లో తీసుకోనున్నారు.కేంద్ర ప్రభుతం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారంగా ప్రసిద్దిగాంచిన …
Read More »భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భర్త కనిపించడం లేదంటూ 50 రోజుల క్రితం చేసిన ఫిర్యాదు ఎట్టకేలకు మర్డర్ కేసుగా మారింది. దృశ్యం సినిమాను తలపించేలా దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. వివరాల్లోకి వెళితే హత్యకు గురైన ప్రభాకర్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్. అన్నమయ్య జిల్లా పుల్లంపేట కు చెందిన ప్రభాకర్ పదేళ్ల క్రితం ఎలక్ట్రిషన్ పనుల కోసం శ్రీకాళహస్తికి వచ్చాడు. కొత్తపేటలో ఉన్న స్నేహితుడి తో కలిసి అద్దెలో ఉంటున్నాడు. పనులేని రోజుల్లో ఇంటికి వెళుతూ వస్తున్న ప్రభాకర్కు శ్రీకాళహస్తిలో …
Read More »మాయదారి రోగం మళ్లీ దాపురించింది.. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం..!
ఆంధ్రప్రదేశ్లో జికా వైరస్ లక్షణాలు కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.. బాలుడికి మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర మంత్రి ఆనం రాంనారయణరెడ్డి స్పందించారు. జిల్లాలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.కరోనా మహమ్మారి తర్వాత ఏ వైరస్ పేరు విన్నా వెన్నులో వణుకు పుడుతోంది. ఆమధ్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన జీకా వైరస్ బెడద తప్పిందని అనుకుంటుండగా మరోసారి భయం మొదలైంది. నెల్లూరు జిల్లాలో …
Read More »నీట్ యూజీ 2025 కొత్త సిలబస్ వచ్చేసింది.. సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలివే..
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్స సిలబస్ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారాదేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) సిలబస్ …
Read More »అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. బుధవారం, గురువారం, శుక్రవారం వాతావరణ పరిస్థితుల గురించి అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.. నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగ ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది మరింత తీవ్రత చెంది అదే ప్రాంతంలో …
Read More »అయ్యా బాబోయ్.. ఈ కోడిపుంజు ధర రూ.2లక్షలు.. ఎక్కడో తెలుసా?
వసంతంలో కోకిల గానం, పురి విప్పి నెమలి చేసే నాట్యం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు, అప్పుడూ అందరూ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తుంటారు.. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాల హడావుడి అంతా ఇంతా కాదు. మరి ఈ సారి కోడిపుంజులు ధర ఎంత ఉందో తెలుసా? అక్షరాలా రూ.2లక్షలు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు.. పండుగ సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు హడావుడి మొదలైంది. ఇప్పటికే రకరకాల పుంజులతో కోడిపందాలకు సిద్ధమవుతున్నారు. కోడి …
Read More »ఎవడ్రా బాబూ.. ఇంత మోసగాడిగా ఉన్నావు.. బ్యాంకు మేనేజర్నే ముంచేశాడు..!
అనంతపురంలోని రాంనగర్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ధన్వి హోండా షోరూం ఎండీ కవినాధ్ రెడ్డిని మాట్లాడుతున్నానని బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి చెప్పాడు. ప్రస్తుతం తాను హాస్పటల్లో ఉన్నానని.. అర్జెంటుగా 9 లక్షల 50 వేల రూపాయల చెక్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు.ఇప్పుడు మీరు చూడబోయేది ఆన్లైన్ మోసాల్లో ఇది కొత్త రకం మోసం.. మీ బ్యాంకు వివరాలు.. ఓటిపి ఎవరు అడిగినా ఇవ్వొద్దని ఖాతాదారులను అప్రమత్తం చేసే బ్యాంక్… ఓ సైబర్ నేరగాడి …
Read More »ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గుడ్ న్యూస్.. అలవెన్సులపై సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ఏపీ ప్రభుత్వం తీర్చనుంది. దీంతో ఆర్టీసీలోని వేలాది డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం తీర్చనుంది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. హెడ్ …
Read More »