ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, ఢిల్లీ ప్రభుత్వ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించారు. అనేక చోట్ల మతపరమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కృషి, విశిష్ట నాయకత్వం ద్వారా దేశంలో పెద్ద లక్ష్యాలను సాధించే …
Read More »చైనా, భారత్పై సుంకాలు విధించండి! జీ7 దేశాలకు అమెరికా పిలుపు..
జీ7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు పెంచడం, రష్యన్ చమురు కొనుగోలుదారులపై సుంకాలు విధించడం గురించి చర్చ జరిగింది. అమెరికా తన మిత్రదేశాలకు రష్యన్ చమురు దిగుమతిని నిరోధించడానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్కు ఆర్థిక సహాయం అందించడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకునే అంశం కూడా చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు జీ7 దేశాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో తన మిత్ర దేశాలకు అమెరికా ఒక కీలక పిలుపు ఇచ్చింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏడు దేశాల …
Read More »భారత్ – ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం..! సంతకాలు చేసిన ఇరు దేశాల ఆర్థిక మంత్రులు
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) పై సంతకం చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించి, వాణిజ్యాన్ని పెంచుతుంది. ఇది 1996 ఒప్పందానికి ప్రత్యామ్నాయంగా ఉంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, భారత ఆర్థిక మంత్రి సంతకం చేసిన కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య పరస్పర పెట్టుబడులను సులభతరం చేస్తుంది. భారత్ కొత్త పెట్టుబడి ఒప్పందాల నమూనాకు అనుగుణంగా, ఈ …
Read More »ఆ దేశంతో భారత్ బంధాన్ని మేం గౌరవిస్తున్నాం! పాక్ ప్రధాని ఆసక్తికర ప్రకటన
SCO శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడుతూ భారత్, రష్యా మధ్య సంబంధాలను పాకిస్థాన్ గౌరవిస్తుందని వెల్లడించారు. రష్యా నుండి భారత్కు చమురు సరఫరాలో తగ్గింపు ల గురించి కూడా సమాచారం వెలువడింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడుతూ.. భారత్, రష్యా మధ్య సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుందని అన్నారు. బీజింగ్లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన …
Read More »మోడీనా మజాకానా.. చైనాలోనూ మన ప్రధానే ప్రధాన ఆకర్షణ.. సోషల్ మీడియాలో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండింగ్
ప్రధాని మోడీ రెండో రోజు చైనా పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు, అక్కడ మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ , రష్యా అధ్యక్షుడు పుతిన్లను కలిశారు. ఇప్పుడు ప్రధాని మోడీకి సంబంధించిన వార్తలు చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పుతిన్ కారులో కూర్చున్న తర్వాత.. మోడీ చైనీస్ సెర్చ్ ఇంజన్ బైడు , చైనీస్ ‘ట్విట్టర్’ వీబోలో అగ్రస్థానంలో ట్రెండింగ్ అవుతున్నారు. ప్రధాని మోడీ ప్రజాదరణ కేవలం భారతదేశం లేదా అమెరికా-బ్రిటన్ దేశాలకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆయన …
Read More »రోజు రాత్రి నిద్రకు ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్నారంటే..
వర్షా కాలంలో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగవల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మాత్రలను ఆశ్రయించే బదులు, ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అటువంటి ఆహారాల జాబితాలో వెల్లుల్లి.. వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లుల్లిలోని పోషకాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్లు B6, C, మాంగనీస్, సెలీనియం, ఫైబర్ …
Read More »చెవులకే కాదు.. మెదడుకూ ప్రమాదమే..! హెడ్ ఫోన్స్ తో జాగ్రత్త.. మీ అలవాటును మార్చుకోలేదో అంతే సంగతి..!
హెడ్ ఫోన్స్ వాడకుండా ఉండటం చాలా మందికి కష్టం. కానీ ఎక్కువ సౌండ్ తో పాటలు వినడం లేదా కాల్స్ లో మాట్లాడటం కేవలం చెవులకే కాదు.. మెదడు, నరాల వ్యవస్థకు కూడా హానికరం. ఈ అలవాట్ల వల్ల శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. రోజూ పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా కాల్ మాట్లాడేటప్పుడు హెడ్ ఫోన్ లు వాడటం అందరిలోనూ మామూలే అయిపోయింది. …
Read More »శరీరానికి బలం కోడిగుడ్డు.. ప్రతి రోజూ తింటే కలిగే 5 ప్రయోజనాలు ఇవే!
ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో గుడ్లు ఒకటి. ఇది పోషకాల గని అంటారు. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి , ఎముకల బలానికి, కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్లు తోడ్పడుతాయి. ఇవే కాకుండా ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో …
Read More »భారత్ మాతాకీ జై.. దద్దరిల్లిన ఎయిర్పోర్ట్! ఇరాన్ నుంచి స్వదేశానికి విద్యార్థులు.. ఎంతమంది వచ్చారంటే?
ఇరాన్లోని సంఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించి 290 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం సహకారం అభినందనీయం. ఆపరేషన్ సింధు ఇజ్రాయెల్ నుండి కూడా పౌరులను తరలించనుంది.ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 290 మంది భారతీయ పౌరులను ఇండియాకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సమయంలో ‘భారత్ మాతా కీ జై’, …
Read More »అగరబత్తులపై 60 యోగాసనాలు.. ఆయన ట్యాలెంట్ చూస్తే మతి పోవాల్సిందే!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ అగరబత్తులపై 60 యోగా ఆసనాలను గీసి అందరినీ అబ్బురపరిచాడు. యోగా అనేది ప్రతి ఒక్కరి దిన చర్యలో ఒక భాగం కావాలనే సందేశంతో చిత్రకారుడు కోటేష్ గీసిన ఆసనాల చిత్రాలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. అలాంటి వారు తమ ప్రతిభతో ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా నంద్యాల పట్టణానికి చెందిన ఓ చిత్రకారుడు కోటేష్ సైతం తన చిత్రకళతో …
Read More »