జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్ లోయలో జరిగిన మరో అతి పెద్ద దాడి ఇదే. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. నిషేధిత లష్కరే తోయిబా …
Read More »సౌదీ గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. 3 యుద్ధ విమానాల ఎస్కార్ట్తో అపూర్వ స్వాగతం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీలో ప్రధాని మోదీకి ఆపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం భద్రత కల్పించింది. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్లో ఇలా పేర్కొన్నారు. సౌదీ అరేబియాను విశ్వసనీయ స్నేహితుడుగా, వ్యూహాత్మక మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పడినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన విస్తరణ …
Read More »యవ్వనంగా కనపడాలంటే ఇవి తినాల్సిందే.. వృద్ధాప్యాన్ని దూరం పెట్టే సీక్రెట్స్ ఇవే
ఆహారాన్ని బాగా నియంత్రిస్తే చర్మ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపర్చుకోవచ్చు. ప్రత్యేకంగా శాకాహారంతో కూడిన కొన్ని సహజ పదార్థాలు యవ్వనాన్ని నిలబెట్టడంలో గొప్ప పాత్ర పోషిస్తాయి. ఈ ఆహార పదార్థాలు చర్మానికి తేమనిచ్చి, మృదుత్వాన్ని కలిగిస్తాయి. చర్మానికి సహజ ప్రకాశం ఇవ్వడంలో ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి.మన శరీర ఆరోగ్యం బాగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ప్రత్యేకంగా చర్మ ఆరోగ్యం యవ్వనాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని సహజ పదార్థాలతో తయారైన వెజిటేరియన్ ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. ఈ శాకాహార పదార్థాలను రోజూ తీసుకుంటే.. మన …
Read More »హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం.. అడ్డుకుంటామని VHP ప్రకటన
హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకుంది. మే 4 నుంచి 31వరకు తెలంగాణలో ‘మిస్ వరల్డ్’ పోటీలు నిర్వహణకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఫినాలే, ప్రారంభ-ముగింపు వేడుకలు జరగనున్నాయి. మిగతా ఈవెంట్స్ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను విశ్వ హిందు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అడ్డుకుని తీరుతామని చెబుతోంది. గతంలో కూడా భారత్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయ్. 1996, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఇప్పుడు …
Read More »భారత వైమానిక దళంలో బ్రహ్మాస్త్రం.. F-35 ఫైటర్ జెట్స్తో మరింత బలోపేతం!
గగనతలం నుంచి సాగించే యుద్ధాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు శత్రువుకు అత్యధిక నష్టాన్ని కలగజేయడం కోసం F-35 యుద్ధ విమానాలను రూపొందించారు. సింగిల్-సీట్, సింగిల్-ఇంజిన్తో కూడిన ఈ ఫైటర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగల్గిన మల్టీరోల్ యుద్ధ విమానం.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి చర్చనీయాంశంగా మార్చింది ఒకే ఒక్క అంశం. అది ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్హీడ్ మార్టిన్ F-35 లైటెనింగ్-II రకం యుద్ధ విమానాలను భారత్కు …
Read More »మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్తో పెంచుకోండి!
ప్రతి ఒక్కరికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ లేకుంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చాలా కష్టం. ఏదైనా రుణం తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ను చూస్తాయి బ్యాంకులు. అయితే స్కోర్ తగ్గితే దానిని పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మీకు మంచి స్కోర్ ఉంటే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. మీకు అత్యవసరంగా పర్సనల్ లోన్ అవసరమైతే క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద …
Read More »ఉదయాన్నే ఈ ఆకులను నమిలితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?
తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాలనుగుణంగా వ్యాధులను నయం చేయడానికి తులసిని మించింది. తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, …
Read More »అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
అమెరికాలోని వైట్ హౌస్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగమంత్రి జైశంకర్, NSA అజిత్ దోవల్ పాల్గొన్నారు.అమెరికాలోని వైట్ హౌస్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం …
Read More »టారిఫ్స్, ఇమిగ్రేషన్.. ప్రధాని మోదీ, ట్రంప్ భేటిలో చర్చించే కీలకాంశాలు ఇవే
ఇద్దరు దేశాధినేతలు.. జాన్ జిగ్రీ దోస్తులు. సందర్భం వచ్చినప్పుడల్లా మా మంచి మిత్రుడని కితాబిచ్చుకుంటారు. మనం మనం కలిసి ముందుకెళ్దామని చేయి చేయి కలుపుతారు. అలాంటి ఫ్రెండ్స్ మరోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకీ ఆ దేశాధినేతలు ఎవరు? వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఏంటి? సమావేశంలో చర్చకొచ్చే అంశాలేంటి?ప్రధాని మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లారు. ట్రంప్ ఎన్నికల విజయం.. రెండోసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగే తొలి సమావేశం ఇది. అయితే భేటీలో …
Read More »పెద్దన్న దారిలో బ్రిటన్.. అక్రమ వలసలపై ఉక్కుపాదం.. ఇండియన్సే టార్గెట్..!
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే అక్రమ వలసదారులపై ఆ దేశం ఉక్కుపాదం మోపుతోంది. పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తమ దేశ సైనిక విమానాల్లో ఎక్కించి పంపుతోంది అమెరికా అధికార యంత్రాంగం. దీనిపై చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్ కూడా అక్రమ వలసల ఏరివేత కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేపడుతుండటం వెలుగులోకి వచ్చింది. మురీ ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూ..రెండేళ్ల క్రితం షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘డంకీ’ అందరికీ గుర్తుండే …
Read More »