ఆంధ్రప్రదేశ్

తనదైన శైలిలో గురువులని గౌరవించిన ఏపీ డిప్యుటీ సీఎం.. ఉపాధ్యాయులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..

తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకి ఇచ్చాం. అందుకనే ఆచార్య దోవో భవ అంటూ నమస్కరిస్తాం. ఈ రోజు టీచర్స్‌ డేని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దేశాన్ని ఏలే రాజు కూడా ఒక గురువుకి శిష్యుడే. అవును దేశ భవిష్యత్ తరగతి గదిలోనే మొదలవుతుంది. ఆ తరగతి గదిలోనే పిల్లల తలరాతలను మార్చి అందమైన భవిష్యత్ కు బాటలు వేస్తారు. అటువంటి గురువులందరికీ.. ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలను ఏపీ డిప్యూటీ సిఎం చెబుతూ.. తన నియోజక వర్గంలో ఉన్న టీచర్స్ కు స్పెషల్ …

Read More »

గణేశ్‌ నిమజ్జనానికి డీజే సౌండ్స్‌తో ఊరేగింపు.. గుండెపోటుతో యువకుడు మృతి!

వినాయక చవితి సందర్భంగా గణేశ్‌ నిమజ్జనం రోజున ఏర్పాటు చేసిన ఊరేగింపు ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఊరేగింపులో డీజే సౌండ్స్ తో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలి మృతి చెందాడు. హైదరాబాద్‌లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న యువకుడు.. వినాయకచవితి పండుగకు వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో ఊరంతా ఘొల్లుమంది.. గణేష్‌ చతుర్దీ అంటేనే.. కుర్ర కారు జోష్‌కు పట్టపగ్గాలు ఉండవ్.. చవితి మొదలు నిమజ్జనం వరకు ధూం ధాం చేసేస్తారు. డీజే సౌండ్స్‌తో వీధులన్నీ మారుమోగిపోతాయ్.. ఇక యువకులు గణేష్‌ విగ్రహం …

Read More »

ఇంటర్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఇకపై దృష్టిలోపమున్న విద్యార్ధులూ సైన్స్ కోర్సులు చదవొచ్చు!

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో మరో అద్భుత అవకాశం లభించింది. నిన్నమొన్నటి వరకు దృష్టిలోపం ఉన్న విద్యార్ధులకు సైన్స్ కోర్సులు అందని ద్రాక్షగానే ఊరించాయి. అయితే మంత్రి లోకేష్ చొరవతో సర్కార్ ప్రత్యేక జోవో జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు 2025-26 విద్యా సంవత్సరం నుంచే.. దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ చూపారు. దృష్టి లోపం గల దివ్యాంగ విద్యార్థులకు ఈ …

Read More »

రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి 25 లక్షల వరకూ హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని కోటి 63 లక్షల కుటుంబాలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక …

Read More »

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశంపై ప్రధానంగా చర్చించింది. ఫేక్ పోస్ట్‌లు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తప్పుడు ప్రచారంపై ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి.. ఈ అంశంపై …

Read More »

తిరుమల శ్రీవారికి భారీ విరాళం..డీడీ రూపంలో కళ్లు చెదిరే మొత్తం.. ఎంతంటే!

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గురువారం 59,834 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది …

Read More »

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగ నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల కలిగిన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల …

Read More »

ఏంట్రా ఇది.. ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే టార్గెట్ చేశారు.. మహిళా ఉద్యోగిని బెదిరించి..

రాష్ట్ర సచివాలయం అప్పుడే ప్రారంభమైంది. సచివాలయానికి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు తమ తమ సీట్ల కూర్చొని విధులు నిర్వర్తించడం మొదలు పెట్టారు. సచివాలయంలోని ఒక శాఖలో పనిచేస్తున్నా మహిళా ఉద్యోగికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు అరవింద్ అని సిఐడి నుండి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగిలో కంగారు మొదలైంది. అరవింద్ అంతటితో ఆగకుండా మీపై సిఐడి కేసు ఉందని దాన్ని మాఫి చేయాలంటే డబ్బులివ్వాలని అడిగాడు. సిఐడి కేసు ఉందని చెప్పడంతో ఆ మహిళా ఉద్యోగిలో …

Read More »

మీ ఇద్దరి మధ్య గొడవలతో ముద్దులొలికే ముగ్గురు పిల్లల్ని చిదిమేశావ్ కదా బ్రదర్

కుటుంబ కలహాలు ఓ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాయి… భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన భర్త తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తెలంగాణాలోని పెద్దపూర్‌ దగ్గర శవమై తేలాడు. భార్యతో గొడవ పడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు, మరో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభించాయి. ఈ ఘటన వెంకటేశ్వర్లు స్వగ్రామం బోయలపల్లిలో విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం …

Read More »

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణ ఇలా.. ఈ జిల్లాలకు ఉరుములతో వర్షం

ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు ఎలా ఉండబోతున్నాయ్. అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయ్. వచ్చే 3 రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేద్దాం. ఈ స్టోరీ చూసేయండి మరి. ఇదిగో వర్షాలు ఇలా ఉంటాయి ఇలా. ఉత్తర ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలోని నిన్నటి అల్పపీడనం ఈరోజు, సెప్టెంబర్ 04, 2025న ఉదయం 0830 గంటలకు IST సమయానికి పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మది గా కదులుతూ, ఉత్తర ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వ్యాపించింది. …

Read More »