2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. అయితే లోకల్ కోటా పంచాయితీ ఇంకా.. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. …
Read More »విద్యార్థులకు పండగే.. పండగ.. పది రోజుల తర్వాత వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్!
ఇక జూలై నెల ముగియనుంది. మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హలిడేస్ ఎక్కువగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులకు పండగే. చదువులతో తలమునకలవుతున్న విద్యార్థులకు ఒక రోజు సెలవు వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. అదే వరుస సెలవులు వస్తున్నాయంటే చాలు …
Read More »ఇక మెడికల్ పీజీ సీట్లు మొత్తం AP విద్యార్థులకే.. తెలంగాణకు నో ఛాన్స్!
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల తరహాలోనే.. పీజీ కోర్సుల ప్రవేశ నిబంధనల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అమల్లో ఉన్న ఉమ్మడి ప్రవేశ విధానం గడువు పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తాత్కాలిక సవరణలు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో (నాన్ స్టేట్ వైడ్) ప్రతి కోర్సుకు 85 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన స్థానిక అభ్యర్థులకు కేటాయించాలని అందులో …
Read More »ఎన్టీఆర్ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ …
Read More »ఒకటో తరగతి నుంచి PG వరకు విద్యార్ధులకు హెచ్డీఎఫ్సీ స్కాలర్షిప్.. ఎంపికైతే రూ.75 వేలు
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక చేయూత అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.. యేటా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ పేరుతో స్కాలర్షిప్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక చేయూత అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 నుంచి …
Read More »మరో 3 రోజుల్లో యూజీసీ నెట్ 2025 ఫలితాలు విడుదల.. NTA ప్రకటన
యూజీసీ నెట్ జూన్ సెషన్-2025 పరీక్షల ఫలితాల తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జూన్ 25 నుంచి 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాధానాల కీ జూలై 5న విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాల జూలై 6 నుంచి జూలై 8 వరకు స్వీకరించింది. తాజా ప్రకటన మేరకు యూజీసీ నెట్ ఫలితాలు జులై 22న విడుదల చేయనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత పొందాలంటే.. జనరల్ …
Read More »ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారిందోచ్.. కొత్త తేదీలు ఇవే
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13న నుంచి వెబ్ ఐచ్ఛికాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది జులై 16 నుంచి ప్రారంభమైంది. దీంతో మిగతా తేదీల్లోనూ మార్పు చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది.. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13న నుంచి వెబ్ ఐచ్ఛికాలు ప్రారంభం …
Read More »బ్యాక్ బెంచర్స్ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్లో నయా విప్లవం!.. ఎక్కడో తెలుసా?
తరగతి గదిలో వెనుక బెంచీలు, ముందు బెంచీలు అన్న తేడా ఇక అక్కడ ఉండదు. ఉపాధ్యాయులకు ప్రతి విద్యార్థి సమానమే. ప్రతి ప్రశ్నా విలువైనదే అన్న నినాదంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సరికొత్త బోధనా విధానానికి శ్రీకారం చుట్టింది. కేరళలో విజయవంతంగా అమలువుతున్న ‘యూ-షేప్డ్ బెంచీల’ విధానాన్ని తమ పాఠశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులందరినీ ఒకే సమాంతర వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త బోధనా విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ పాఠశాల ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రభుత్వ …
Read More »ఈ నెల 23న రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బంద్ పోస్టర్ను హిమాయత్ నగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు. విద్యార్థి సంఘాల డిమాండ్స్… ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల …
Read More »ఎడ్సెట్, పీఈసెట్ల కౌన్సెలింగ్ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏ రోజున ఏం జరుగుతుందంటే?
2025-26 విద్యా సంవత్సరానికి బీఎడ్, బీపీఎడ్, డీపీఎడ్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్సెట్, పీఈసెట్ల కౌన్సెలింగ్ల షెడ్యూల్లు తాజాగా విడుదలైనాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆయన కార్యాలయంలో ప్రవేశాల కమిటీతో సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ షెడ్యూల్లను ఖరారు చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎడ్, బీపీఎడ్, డీపీఎడ్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్సెట్, పీఈసెట్ల కౌన్సెలింగ్ల షెడ్యూల్లు విడుదలైనాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆయన కార్యాలయంలో …
Read More »