జాతీయం

చారిత్రాత్మక క్షణం..! తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ అందుకున్న ప్రధాని మోదీ

భారతదేశం సెమీకండర్టర్ల రంగంలో వేగంగా కదులుతోంది. ప్రధానమంత్రి మోదీ మంగళవారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. మంత్రి వైష్ణవ్ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్, నాలుగు ఆమోదించిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధాని మోదీకి అందించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్‌ను ప్రధాన మంత్రి …

Read More »

 ‘అమ్మే మన ప్రపంచం.. మన ఆత్మగౌరవం’.. విపక్షాలపై మండిపడ్డ ప్రధాని మోదీ

బీహార్‌లో రాజ్య జీవికా నిధి శాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది మహిళా ఎస్‌హెచ్‌జీలు, గ్రామీణ కాపరేటివ్స్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు ప్రధాని. బీహార్‌లో రాజ్య జీవికా నిధి శాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది మహిళా ఎస్‌హెచ్‌జీలు, గ్రామీణ కాపరేటివ్స్‌ను బలోపేతం చేయడంలో కీలక …

Read More »

మీరూ బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? టి-శాట్‌లో స్పెషల్‌ డిజిటల్‌ కంటెంట్‌ మీకోసమే..

ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్‌ కంటెంట్‌ అందించేందుకు టి-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్‌ కంటెంట్‌ను అందించనున్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఐబీపీఎస్‌ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న.. రాష్ట్ర నిరుద్యోగులకు టి-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానల్‌ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్‌ కంటెంట్‌ అందించేందుకు టి-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్‌ కంటెంట్‌ను అందించనున్నట్లు …

Read More »

మోడీనా మజాకానా.. చైనాలోనూ మన ప్రధానే ప్రధాన ఆకర్షణ.. సోషల్ మీడియాలో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండింగ్

ప్రధాని మోడీ రెండో రోజు చైనా పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు, అక్కడ మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ , రష్యా అధ్యక్షుడు పుతిన్‌లను కలిశారు. ఇప్పుడు ప్రధాని మోడీకి సంబంధించిన వార్తలు చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పుతిన్ కారులో కూర్చున్న తర్వాత.. మోడీ చైనీస్ సెర్చ్ ఇంజన్ బైడు , చైనీస్ ‘ట్విట్టర్’ వీబోలో అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతున్నారు. ప్రధాని మోడీ ప్రజాదరణ కేవలం భారతదేశం లేదా అమెరికా-బ్రిటన్ దేశాలకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆయన …

Read More »

297 శాతం పెరిగిన ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంత వస్తాయో తెలిస్తే షాకే..

మహిళల ప్రపంచ కప్ 2025 కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ చీఫ్ జై షా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైజ్ మనీని ఏకంగా 297 శాతం పెంచి $13.88 మిలియన్లకు పెంచారు. మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం, ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని 297 శాతం పెంచింది. ఐసీసీ చీఫ్ జై షా మహిళల ప్రపంచ కప్ బహుమతి డబ్బును 13.88 మిలియన్ …

Read More »

యూపీఎస్సీ అభ్యర్ధుల కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ.. వారికిది సెకండ్‌ డోర్‌!

దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఒకటి. ప్రతీయేటా ఎంతో మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసినా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయేవారు వేలల్లో ఉన్నారు. దీంతో ఎంతో సమయం, డబ్బు వృధా అవుతుంది. నిజాయతీగా కష్టపడుతున్న ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్‌ తుది జాబితాలో చోటు దక్కించుకోలేక వెనుదిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం.. యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ పోర్టల్‌ ద్వారా సివిల్‌ …

Read More »

డిగ్రీ అర్హతతో.. ఎల్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు! ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం

దేశ వ్యాప్తంగా పలు LIC బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC).. దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి …

Read More »

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను నియమాలు ఏంటి?

పన్ను శాఖ మీ ఇంట్లో నగదును కనుగొంటే, దాని మూలాన్ని వెల్లడించలేకపోతే అప్పుడు భారీ జరిమానా లేదా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. చాలా సందర్భాలలో ప్రకటించని ఆదాయానికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే నిబంధన ఉంది. నేటి డిజిటల్ జీవనశైలిలో చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించడం నుండి మొబైల్‌లను రీఛార్జ్ చేయడం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేస్తారు. అయినప్పటికీ ఇంట్లో నగదు ఉంచుకునే అలవాటు ఇంకా ముగియలేదు. చాలా మంది అత్యవసర పరిస్థితులు లేదా ఆకస్మిక ఖర్చులకు ఉపయోగించుకునేందుకు కొంత …

Read More »

రాత్రి కంటే ఉదయం పూటనే డేంజర్.. గుండెపోటు ఆ సమయంలోనే ఎందుకొస్తుంది..?

నేటి కాలంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు ఒకటి.. ఇది గుండెను బలహీనపరచడమే కాకుండా, మొత్తం శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, రాత్రి కంటే ఉదయం వేళ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.. గుండె కండరాలకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోవడాన్నే గుండెపోటు అంటారు.. ఇది ఒక అత్యవసర పరిస్థితి. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి అతి పెద్ద కారణం కొరోనరీ ధమనులలో కొవ్వు, …

Read More »

ప్రధాని మోడీ చైనా పర్యటన వేళ.. శతాబ్దాల క్రితం అందమైన జ్ఞాపకం టాంగ్ పాలనలో వినాయకుడు చిత్రం

మన ప్రధాని మోడీ చైనాలో పర్యటించనున్న సందర్భంగా ఆ దేశ రాయబారి కార్యాలయం ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేసుకుంది. డ్రాగన్ కంట్రీలోని టాంగ్ రాజవంశం, మొగావో గుహలలో గణేశుడి చిత్రాలు కనిపిస్తాయి. గణేష్ చతుర్థి నాడు టాంగ్ రాజవంశం, మొగావో గుహల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు ముందు.. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను తెలియజేసే …

Read More »