జాతీయం

జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్‌ షురూ… రేపు శ్రీహరికోట నుంచి ప్రయోగం

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్‌ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్‌ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూ పరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ …

Read More »

పహల్గామ్‌ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం… లోక్‌సభలో విపక్షాలపై అమిత్‌షా విసుర్లు

పహల్గామ్‌లో పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేశాని అన్నారు అమిత్ షా. కుటుంబాల ముందే పర్యాటకుల్ని దారుణంగా చంపారు. మతం పేరు అడిగి మరీ చంపడం దారుణం అన్న అమిత్‌ షా… పహల్గామ్‌ ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఆపరేషన్‌ మహాదేవ్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబట్టాయని స్పష్టం చేశారు. …

Read More »

ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష.. మరో 3 రోజుల్లోనే అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర్పాట్లు చేస్తుంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 4 రోజుల ముందు అంటే జులై 31వ తేదీన …

Read More »

నెల రోజుల పాటు అన్నం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? తెలిస్తే అవాక్కవుతారు..

భారతీయులు ఎక్కువ తినేది అన్నం. వంద ఏళ్లుగా ఇదే ప్రధాన ఆహారం. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన అన్నం ఉండాల్సిందే. అన్నం బదులు ఇంకా ఏం తిన్న కడుపు నిండిన ఫీల్ రాదు. బియ్యంలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. దానిని తిన్న తర్వాత, కడుపు, మనసు రెండింటికీ ప్రశాంతత లభిస్తుంది. కానీ మంచి ఆరోగ్యం కోసం బియ్యం తీసుకోవడం తగ్గించాలి. ఒక నెల పాటు బియ్యం తినకపోతే మీ శరీరంలో అనేక …

Read More »

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (CAT-2025) నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని IIM సూచించింది. ఇందకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, కోర్సు వివరాలు, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ వంటి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా విడుదల చేసే వివరణాత్మక నోటిఫికేషన్‌లో.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIMs) బిజినెస్ స్కూల్‌ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (CAT-2025) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. …

Read More »

ఎస్సెస్సీ ఎంటీఎస్, హవల్దార్‌ పోస్టులు పెరిగాయోచ్‌.. మొత్తం ఎన్నంటే?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి జూన్‌ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,464 ఎంటీఎస్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 26వ తేదీన ప్రారంభమవగా.. జులై 24, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. జులై 29 నుంచి 31 వరకు అప్లికేషన్‌ సవరణకు అవకాశం కల్పిస్తుంది. అయితే పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ …

Read More »

ఆపరేషన్‌ మహదేవ్‌.. పహల్గామ్‌‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..

పహల్గామ్ లో అమాయక టూరిస్టులను  చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ , జమ్ముకశ్మీర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు ఆసిఫ్‌ ఫౌజీ , సులేమాన్‌షా, అబూ తల్హా హతమయ్యారు. కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పహల్గామ్‌ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టిన ఆర్మీ .. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇప్పటికే.. ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ మహదేవ్‌ చేపట్టిన భద్రతా బలగాలు.. అణువణువు గాలించి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. …

Read More »

గన్స్‌తో యుద్ధాలు గెలవలేం..! ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్‌లోని వడోదరలో జరిగిన గతిశక్తి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించారు. ఆధునిక యుద్ధం లో లాజిస్టిక్స్‌ నిర్వహణ ఎంతో కీలకమని, తుపాకులు, బుల్లెట్ల కంటే లాజిస్టిక్స్‌ సామర్థ్యం యుద్ధ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఆధునిక యుద్ధాలను “తుపాకులు, బుల్లెట్లతో గెలవలేం” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం వివిధ సంస్థల లాజిస్టిక్స్ నిర్వహణ ఆపరేషన్ సిందూర్ విజయానికి నిర్ణయాత్మక అంశం అని అన్నారు. గుజరాత్‌లోని వడోదరలో గతి శక్తి విశ్వవిద్యాలయ 3వ స్నాతకోత్సవంలో …

Read More »

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైతే చాలు

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF)లో.. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో.. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF).. వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష, మహిళా …

Read More »

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా (స్టఫింగ్ లేకుండా), మరొకటి ఆలూ స్టఫ్డ్ బ్రెడ్ పకోడా (లోపల మసాలా బంగాళాదుంపల స్టఫింగ్ తో). మీ సమయాన్ని బట్టి, మీకు నచ్చిన విధంగా ఈ రెండు రకాల పకోడాలను ప్రయత్నించి చూడండి. మీ సాయంత్రపు స్నాక్ టైమ్‌ను మరింత స్పెషల్ గా మార్చుకోండి! 1. సాధారణ బ్రెడ్ పకోడా (స్టఫ్ చేయనిది) కావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 6 శనగపిండి (Besan) …

Read More »