జాతీయం

గిరిజన భాషల పరిరక్షణకు కీలక ముందడుగు..! ఆదివాణి పేరుతో AI ట్రాన్స్‌లేటింగ్‌ యాప్‌

భారత ప్రభుత్వం గిరిజన భాషలను కాపాడేందుకు ‘ఆదివాణి’ అనే AI ఆధారిత అనువాద యాప్‌ను ప్రారంభించింది. ఇది గిరిజన భాషలను ఇతర భాషలకు అనువదించడానికి సహాయపడుతుంది. కమ్యూనికేషన్ లోని అంతరాలను తగ్గించడం, గిరిజన సంస్కృతి ని సంరక్షించడం ఈ యాప్ లక్ష్యం. మన దేశంలో ఎన్నో భాషల ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన చాలా భాషలకు లిపి కూడా లేదు. అంత మాత్రానా అవి తక్కువని కాదు. కానీ, తక్కువ మంది మాట్లాడే భాషలుగా ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన సమాజం …

Read More »

మరో గుడ్‌న్యూస్ ప్రకటించిన కేంద్రం.. మరింత చేరువగా చౌకైన జనరిక్ మందుల దుకాణాలు..!

ప్రస్తుతం ప్రధాన నగరాలకే పరిమితమైన జనరిక్ మందుల దుకాణాల పరిధి పెరుగుతోంది. కొత్త జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి కనీస దూరం అనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 25,000 దుకాణాలను ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. జన ఔషధి కేంద్రాల్లో జనరిక్ మందులు 90 శాతం వరకు తక్కువ ధరలకు లభిస్తాయి. మెట్రో నగరాలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో కొత్త సరసమైన ధరలకు జన ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి కనీస దూర నియమాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు …

Read More »

ఇంటర్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఎంపికైతే వేలల్లో జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సికింద్రాబాద్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 434 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ …

Read More »

ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగాలు! నెలకు రూ.లక్షకుపైగా జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ SBI బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 122 మేనేజర్‌(క్రెడిట్‌ అనలిస్ట్‌), మేనేజర్‌(ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌), డిప్యూటీ మేనేజర్‌.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల …

Read More »

స్నేహం ముసుగులో కుట్ర..? తాజా ప్రకటన వెనుక ట్రంప్ అసలు ప్రణాళిక ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యాపై తన వైఖరిని కఠినతరం చేశారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న దేశాలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలంటే భారత్‌, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకం విధించాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ (EU) అధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో రష్యా ఆదాయాన్ని బలహీనపరచడం వారి టార్గెట్‌. భారత్‌, చైనా.. రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ ఉన్నంత వరకు, …

Read More »

‍కొత్త ఉపరాష్ట్రపతికి Z+ కేటగిరీ భద్రతా..! ఇంటెలిజెన్స్‌ బ్యూరో అలర్ట్‌తో..

భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్‌ భద్రతను ‘Z+’ కేటగిరీ కవర్ కింద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చేపట్టనుంది. దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ అధికారికి రక్షణ కల్పించే బాధ్యతను ఇప్పుడు ఎలైట్ VIP భద్రతా విభాగానికి చెందిన సాయుధ CRPF కమాండోలు వహించనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి వచ్చిన సమాచారం ఆధారంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) బెదిరింపులను కొత్తగా అంచనా వేసిన తర్వాత ఈ చర్య వచ్చింది. ఈ సమీక్ష తర్వాత, ఉపరాష్ట్రపతి వ్యక్తిగత భద్రతను …

Read More »

హిమాచల్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే.. రూ.1500 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన!

హిమాచల్ ప్రదేశ్ లోని వరదలు, వర్షాల ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. కాంగ్రాలో సమావేశం ద్వారా ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించి ప్రమాద నష్టాన్ని అంచనా వేశారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల …

Read More »

సీక్రెట్ బ్యాలెట్ పోలింగ్‌ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఆ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినవారే విజేత!

ఉపరాష్ట్రపతి ఎన్నికకు 2025 ఓటింగ్ ఈరోజు కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్.. ఫలితాలు.. రెండూ ఒకే రోజు వెలువడనున్నాయి. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సి. పి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు వీరే.. ఇక ఉపరాష్ట్రపతి …

Read More »

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డి పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను మరో.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు నిర్వహించనుంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) …

Read More »

ఉప రాష్ట్రపతి ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు.. ఎందుకంటే?

ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అయితే ఉభయ సభల్లో.. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ …

Read More »