భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకోనున్నారు. ఆయన రచించిన “దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి”కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని కొత్త సంవత్సరంలో దేశరాజధాని ధిల్లీ లో తీసుకోనున్నారు.కేంద్ర ప్రభుతం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారంగా ప్రసిద్దిగాంచిన …
Read More »డ్రా గా ముగిసిన గబ్బా టెస్ట్.. డబ్ల్యూటీసీ టేబుల్లో కీలక మార్పులు.. టీమిండియా ఫైనల్ ఆడడం కష్టమే?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ చేరే జట్లపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఫేవరేట్గా నిలిచిన భారత్.. ఒక్క ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, గబ్బా టెస్ట్ ఫలితం తర్వాత కూడా భారత జట్టుకు ఏమాత్రం లక్ దక్కలేదు. మరోవైపు ఆస్ట్రేలియా పాయింట్ల శాతంలోనూ కోత పడింది. బ్రిస్బేన్లో వర్షం కారణంగా గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరుజట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-1తో సమంగా నిలిచాయి. గబ్బా టెస్ట్ తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) …
Read More »12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా శ్రమపడతారు. పెండింగ్ పనులన్నీ పూర్తవు తాయి. ఆస్తి వివాదాన్ని పట్టుదలగా పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత, సయోధ్య వృద్ధి చెందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. వ్యక్తి గత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం …
Read More »టీమిండియా టార్గెట్ 275.. ఉత్కంఠగా మారిన గబ్బా టెస్ట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత్ పునరాగమనం చేసింది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో చివరి రోజైన బుధవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 89 పరుగులకు డిక్టెర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం 274 పరుగులకు చేరింది. దీంతో టీమిండియాకు 275 పరుగుల టార్గెట్ విధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారత్కు 275 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 89/7 వద్ద డిక్లేర్ చేశాడు. కంగారూలు తొలి …
Read More »నకిలీ స్కీములతో జర జాగ్రత్త.. ఆ ప్రకటనలపై ప్రజలకు ఎస్బీఐ హెచ్చరిక
బ్యాంక్ మేనేజ్మెంట్ డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న వివిధ స్కీముల ప్రకటనలపై ఎస్పీఐ స్పందించింది. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించింది. ఇలాంటి ప్రకటనలను ఎస్బీఐ ఎప్పుడూ చేయదని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటనను విడుదల చేసింది..దేశంలో రోజురోజుకూ ఆన్లైన్ మోసాలు వేగంగా పెరిగిపోతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకుల పేర్లు చెప్పుకుని లేదా డిజిటల్ అరెస్టులంటూ అమాయకుల నుంచి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెరుగుతున్నందున …
Read More »వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..
వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO ద్వారా ఫీల్డ్ ట్రయల్స్ కోసం బయలుదేరింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రైలును భారతీయ రైల్వే రైలు వారు గత 2 నెలలుగా ICFలో నాణ్యత ప్రామాణిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలు ఫీచర్లు చూశారా?వందే భారత్ స్లీపర్ ట్రయల్స్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO …
Read More »కీరదోసకాయ మాత్రమే కాదు.. దాని గింజలతో బోలేడు లాభాలు..!
కీర దోసకాయ లాభాలు మనందరికీ తెలిసిందే. అయితే, కీర దోసకాయ గింజలు కూడా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. హై బీపీ నుంచి డయాబెటిస్ వరకు అన్నింటికీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ …
Read More »డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులు.. ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం
ముంబైలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్… దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐఏసీఎల్ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »కొరుకుడుపడని కొయ్యగా మారిన దేశ రాజధాని.. ఈసారైనా కమలనాథుల కల నెరవేరేనా..?
భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మూడు దశాబ్దాలుగా అధికారం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కలిసి పోటీ చేసినా సరే క్లీన్ స్వీప్ చేసిన కమలదళం అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చతికిలపడుతోంది. చివరిసారిగా 1993లో గెలుపొందిన ఆ పార్టీ, మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా …
Read More »నకిలీ ప్రొఫైల్స్.. నిజమైన నష్టాలు..! వాట్సాప్ డీపీ తో 5 లక్షలు స్వాహా..
సాధారణంగా స్నేహితులంటే అమితమైన ప్రేమ ఉన్నవారు అడగంగానే ఏదైనా చేసేస్తారు. అందులో భాగంగానే పాపం ఈ స్నేహితుడు తన స్నేహితుడి ఫోటో ఉన్న వాట్సాప్ నుంచి డబ్బులు అవసరం అంటూ మెసేజ్ రావడంతోనే 500000 పంపేశాడు. తీరా అది స్నేహితుడు కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.. వినటానికి మరి విడ్డూరంగా ఉన్న.. నిజమైన ప్రేమ గుడ్డిది అన్నట్లుమోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి హద్దే లేదు… ఈ మధ్యకాలంలో మోసపోయిన తర్వాత గాని ఇలా కూడా మోసం చేస్తారా అనేలా ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న మోసాలు …
Read More »