మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ మార్గాల్లో నడుస్తుందో రైల్వేలు ఇంకా స్పష్టం చేయలేదు. రైల్వే బోర్డు త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. సుదూర ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ రైలు నడుస్తుందని భావిస్తున్నారు. భారతీయ రైల్వేలు త్వరలో తన సెమీ హై-స్పీడ్ రైళ్ల నెట్వర్క్కు కొత్త పేరును జోడించబోతున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా, రైల్వేలు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని నిర్ణయించాయి. గుజరాత్లోని భావ్నగర్లో రైల్వే మంత్రి అశ్విని …
Read More »ఎర్ర కోట ఎందుకు ప్రత్యేకం? ఇక్కడే ప్రతి ఏడాది ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకం ఎందుకు ఎగరవేస్తారో తెలుసా
1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వతంత్ర దేశంగా అవతరించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 15ని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజున డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వైభవంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను జరుపుకుంటాం. అయితే ఢిల్లీలోని ఎర్రకోట ప్రకారం దగ్గర దేశ ప్రధాని ప్రతి సంవత్సరం ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసా..! ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన ప్రధానమంత్రి దేశ …
Read More »జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్కు నివాళులర్పించిన ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ.. సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళి శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు.. ఈ మేరకు మోదీ ఎక్స్ లో ఫొటోలను షేర్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూశారు.. అనారోగ్య సమస్యలతో గత కొంత కాలం నుంచి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న …
Read More »పోస్టల్ వినియోగదారులకు బిగ్ షాక్.. 50 ఏళ్ల నాటి సర్వీస్కు స్వస్తి.. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు నిలిపివేత!
భారత తపాలా శాఖ తన 50 ఏళ్లకు పైగా ప్రతిష్టాత్మక సేవను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి భారత తపాలా శాఖ రిజిస్టర్డ్ పోస్ట్ను పూర్తిగా మూసివేసి, స్పీడ్ పోస్ట్ సర్వీస్లో విలీనం చేస్తుంది. డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని తపాలా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా అవసరం. అయితే, రిజిస్టర్డ్ మార్గాల ద్వారా మెయిల్ పంపే లక్షలాది మంది పౌరులకు, ఇది కేవలం ఒక సేవ ముగింపు మాత్రమే కాదు.. ఒక శకం ముగింపు. ఎందుకంటే వృద్ధులకు ఈ సేవతో తీపి, …
Read More »ఎస్ఎస్సీ సీజీఎల్ రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. మరో పది రోజుల్లోనే టైర్ 1 పరీక్ష
వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను రిజర్వేషన్ల వారీగా విడుదల చేసింది.. దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా …
Read More »ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు
ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 500 క్లాస్-3 కేడర్- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయో, అర్హతలు ఏమిటో, ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఇక్కడ.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 500 క్లాస్-3 కేడర్- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి …
Read More »కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ …
Read More »ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్ పనులుంటే ముందే ప్లాన్ చేసుకోండి..
అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు రోజులు కాదు ఏకంగా, 15 రోజులు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు ఈ సెలవుల్లో రెండవ-నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆ పూర్తి డిటెల్స్ ఇక్కడ తెలుసుకుందాం… రిజర్వ్ బ్యాంక్ …
Read More »భారత మహిళలో కనిపించిన కొత్త బ్లడ్గ్రూప్.. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇది..
దక్షిణ భారతీయ మహిళ ప్రపంచ వైద్య చరిత్రలో అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగి ఉందని గుర్తింపు పొందారు. తీవ్రమైన చాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆమెకు గుండె శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బ్లడ్ టెస్ట్ చేసిన డాక్టర్లు ఈ షాకింగ్ విషయాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఎవరిలోనూ కనిపించని బ్లడ్ గ్రూప్ ఈమెకు ఉన్నట్లు గుర్తించారు. ఈ వింత గుణాన్ని గుర్తించేందుకు 10 నెలల పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కర్ణాటకలోని కోలార్లో ఒక శాస్త్రీయ అద్భుతం వెలుగులోకి వచ్చింది. …
Read More »ఇంజనీరింగ్ పూర్తైన వారికి గుడ్న్యూస్.. త్వరలో 20,000 కొత్త నియామకాలు చేపట్టనున్న ఇన్ఫోసిస్!
ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. 2025లో ఇన్ఫోసిస్ సుమారు 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఆ కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల మేజర్ ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ), రీస్కిల్లింగ్పై ప్రధానంగా దృష్టి సారించినట్లు …
Read More »