జాతీయం

యువకుడిపై యాసిడ్‌తో దాడికి యత్నం.. ఆ యువతి నిజంగానే అంత పని చేసిందా!

వివాహేతర సంబంధాలు, సహజీవనం.. వివిధ సందర్భాలలో తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు తీసే వరకు లేదా తీసుకునే వరకు వెళ్తున్నాయి.. తాజాగా.. ఏపీలో జరిగిన ఘటన సంచలనంగా మారింది.. వాస్తవానికి ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరిగే దాడులపై పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రేమించిన యువతి మోసం చేసినా, తాన మాట వినకపోయినా యువకులు యాసిడ్ దాడి చేయటం, కత్తులతో బెదిరించటం, హతమార్చడం వంటి ఘటనలు చాలానే చూశాం.. కానీ విజయవాడకు చెందిన ఓ మహిళ తనతో సహజీవనం చేసిన వ్యక్తిపై యాసిడ్ …

Read More »

మహారాష్ట్ర సీఎంగా తెరమీదకు కొత్తపేరు.. ఇంతకీ మురళీధర్ మోహోల్‌ ఎవరు?

మహా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్‌ రద్దవ్వడం… షిండే స్వగ్రామానికి వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఇంకా ఎవరో తేలలేదు.. కాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తేదీ మాత్రం ఖరారయ్యింది. డిసెంబర్‌ 5వ తేదీన మహారాష్ట్ర కొత్త కేబినెట్‌ ప్రమాణం చేస్తుంది.మహా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్‌ రద్దవ్వడం… షిండే స్వగ్రామానికి …

Read More »

ప్రేమ పేరుతో ఆ తప్పు చేస్తున్నారా..? పోక్సో కేసు, జైల్లో చిప్పకూడు పక్కా..!

ప్రేమలు, ప్రేమ వివాహాలు ఇప్పుడు కామనే కానీ.. ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా లేకుంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది.. జైలులో చిప్పకూడు తినాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ ఘనడికి ఇదేరకమైన అనుభవం ఎదురయ్యింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.ప్రేమలు, ప్రేమ వివాహాలు ఇప్పుడు కామనే కానీ.. ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా లేకుంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది.. జైలులో చిప్పకూడు తినాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ ఘనడికి ఇదేరకమైన అనుభవం ఎదురయ్యింది.  …

Read More »

కేంద్రం గుడ్ న్యూస్.. వారికోసం 14 లక్షల ఆయుష్మాన్ కార్డ్‌లు

Ayushman Vay Vandana: ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది. సీనియర్ సిటిజన్లు వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా …

Read More »

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు విద్యార్థి.. షికాగోలో కాల్చి చంపిన దుండగులు!

అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.అమెరికాలో భారతీయులపై దారుణాలు ఆగడంలేదు. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా దుండగులు చేతిలో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. ఖమ్మం రూరల్ ప్రాంతానికి చెందిన సాయితేజ దారుణ హత్యకు గురయ్యాడు. రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు, వాణి దంపతుల …

Read More »

చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??

ఇందులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి పాఠశాలలో ప్రవేశం పొందే వరకు ఆధార్-పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆధార్ కార్డ్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ ఏమయవుతాయో మీకు తెలుసా? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆధార్ కార్డ్: ఆధార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగించబడుతుంది. గుర్తింపు, చిరునామాకు రుజువుగా …

Read More »

అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల సంఖ్య 250 దాటింది.. గ్లోబల్ మార్కెట్‌లో భారత్ వాటా పెరిగిందిః ఇస్రో ఛైర్మన్‌

ఇస్రో ఇప్పటి వరకు 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించామని, అంతరిక్ష రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని సోమనాథ్ పేర్కొన్నారు.భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వారి సహకారంతో గ్లోబల్ మార్కెట్‌లో దేశం మరింత వాటాను పొందగలదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్‌లో మరింత వాటాను కైవసం చేసుకునేందుకు భారత్ తన అంతరిక్ష కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తోంది. శుక్రవారం(నవంబర్ 29) కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన దేశ ఫ్లాగ్‌షిప్ స్టార్టప్ …

Read More »

Mahakumbh Mela 2025: కుంభమేళా వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్‌ నడపనున్న రైల్వే

ప్రముఖ ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళాను ప్రయాగ్ రాజ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు శర వేగంగా చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్లో జరగనున్న మహాకుంభమేళా కోసం 1300 రైళ్లను నడపనున్నది రైల్వే సంస్థ, ఇప్పటికే నడిచే 140 సాధారణ రైళ్లు కాకుండా.. ఈ మేళాలో స్నానమాచరించే భక్తుల కోసం 1,225 ప్రత్యేక రైళ్లను నడపనుంది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా …

Read More »

నర్మదా నది నుంచి బయటపడుతున్న బంగారు నగలు.. మోహరించిన పోలీసులు

జబల్‌పూర్‌లోని నర్మదా నదిలో బయల్పడిన ఇప్పటివరకు లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. గౌరీఘాట్ ప్రాంతంలోని భటోలి నిమజ్జన చెరువులో చోరీకి గురైన లక్షల రూపాయల విలువైన నగలను దొంగలు పడేస్తుంటారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగలు లక్షల విలువైన నగలను నర్మదా నదిలో పడేసేవారు. అయితే పోలీసులు చాలా శ్రమించి దొంగను పట్టుకున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న దొంగతనాల ఘటనలను ఛేదించేందుకు పోలీసులు రకరకాలుగా ప్రయత్నాలు …

Read More »

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..

తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …

Read More »