జాతీయం

78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్‌వర్క్‌ దూరదర్శన్‌లోని అన్ని ఛానెల్‌లలో హిందీలో ఆపై ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రసారం చేయబడుతుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్‌వర్క్‌ దూరదర్శన్‌లోని …

Read More »

సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. స్పందించిన మారిషస్.. ఆఫ్‌షోర్ ఫండ్‌పై కీలక వ్యాఖ్యలు!

సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్ పర్సన్ మాధబీ పురి బచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మారిషస్ దేశం స్పందించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించింది. ఆ సంస్థ చేసిన ఆరోపణల్లోనే కీలకమైన ఆఫ్‌షోర్ ఫండ్ తమ దేశంలో లేదని మారిషస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ స్పష్టం చేసింది. సెల్ కంపెనీలు సృష్టించేందుకు తమ దేశం అనుమతివ్వదని తేల్చి చెప్పింది.  ఆగస్టు 10, 2024 రోజున హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన …

Read More »

బిగ్ ట్విస్ట్.. కవితకు నో బెయిల్.. ఆ నిందితునికి మాత్రం భారీ ఊరట..!

Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ …

Read More »

వారందరికీ నోటీసులు పంపుతోన్న ఐటీ శాఖ.. రూ.6 లక్షలు దాటితే అంతే..!

Remittance: మీరు విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారా? ట్యాక్స్ తప్పించుకునేందుకు అడ్డదారులు అనుసరిస్తే మీకు నోటీసులు రావచ్చు. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) ట్రాన్సక్షన్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. విదేశాలకు రూ. 6 లక్షలకు మించి డబ్బులు పంపిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఫారెన్ రెమిటెన్స్‌లో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత …

Read More »

హర్‌ ఘర్ తిరంగా సర్టిఫికెట్‌.. మీరు కూడా సింపుల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌ ఇదే

ఆగస్టు 15 (August 15) స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులకు భారతావని సిద్ధమవుతోంది. మరి మీరు ఇప్పటివరకూ హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ పొందకపోతే ఇప్పుడు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం హర్‌ ఘర్ తిరంగా 2024 క్యాంపెయిన్ చేపట్టింది. భారత్‌ 77 ఏళ్లు పూర్తి చేసుకుని.. 78వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) జరుపుకుంటున్న నేపథ్యంలో.. ప్రజలు జాతీయ జెండాను గౌరవిస్తూ.. తమ ప్రొఫైల్ ఫొటోగా జెండాను పెట్టుకుంటున్నారు. అలాగే జెండాలతో సెల్ఫీలు తీసుకొని.. ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారు. మీరు కూడా …

Read More »

 రైల్వేస్టేషన్స్‌లో Free WiFi .. ఇలా సింపుల్‌గా యాక్సెస్‌ పొందొచ్చు

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే (ఇండియన్‌ రైల్వేస్‌) అప్‌డేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రైల్వే జోన్‌, తెలంగాణ రైల్వే జోన్‌తో సహా దేశంలోని మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈశాన్య భారతదేశం నుండి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. రైల్వే కంపెనీ రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో …

Read More »

టాక్స్‌పేయర్లకు అలర్ట్.. ఈసారి త్వరగానే రీఫండ్స్.. నిర్మలా సీతారామన్ ప్రకటన!

Tax Refund Status: ఇన్‌కంటాక్స్ రీఫండ్స్ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. గతవారం పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ (ITR) ప్రాసెస్ చేసేందుకు తీసుకునే సగటు సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. గతంలో అంటే 2013లో ఐటీఆర్ ప్రాసెసింగ్ కోసం సగటున 93 రోజులు పట్టగా.. ఇప్పుడు అది 10 రోజులకు దిగొచ్చిందని అన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనత అని అన్నారు. అంటే ఈ లెక్కన ప్రాసెసింగ్ త్వరగా జరుగుతున్నందున.. రీఫండ్స్ కూడా …

Read More »

అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా దిగొస్తున్న ఆహార ధరలు.. ఐదేళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణం

Food Inflation: జులై నెలలో భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (రిటైల్ ఇన్‌ఫ్లేషన్) అయిదేళ్ల కనిష్టమైన 3.54 శాతానికి దిగొచ్చింది. ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువ నమోదైంది. ఇలా రావడం గత 5 సంవత్సరాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ (హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం జూన్ నెలలో 5.08 శాతం కాగా.. 2023 జులైలో 7.44 శాతంగా ఉంది. ఇక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం …

Read More »

జాక్వెలిన్‌కు లగ్జరీ షిప్.. సుఖేష్ చంద్రశేఖర్ బర్త్‌డే గిఫ్ట్‌.. ఫ్యాన్స్‌కు 100 ఐఫోన్లు

Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. జైలు నుంచే సంచలన వ్యాఖ్యలు, లేఖలు పంపిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా మరో బాంబు పేల్చాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ డే సందర్భంగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఆమెకు లగ్జరీ షిప్‌ గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్‌కు కూడా 100 ఖరీదైన ఐఫోన్లను.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ సందర్భంగా గివ్ …

Read More »

కవిత బెయిల్ పిటిషన్.. ఈడీ, సీబీఐలకు సుప్రీం నోటీసులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 9న బెయిల్ కోరుతూ ఆమె తరుపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ మేరకు …

Read More »