రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB).. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు ఉద్యోగాల భర్తీకి వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 రైల్వే సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ …
Read More »పండగలాంటి వార్త.. ఇక వారికి సిబిల్ స్కోర్ అవసరం లేదు.. సులభంగా బ్యాంకు రుణం.. స్పష్టం చేసిన కేంద్రం!
భారతదేశానికి సంబంధించినంతవరకు అది కారు రుణం అయినా, వ్యక్తిగత రుణం అయినా, లేదా గృహ రుణం అయినా, దానికి CIBIL స్కోరు తప్పనిసరి. మీరు బ్యాంకుల నుండి రుణం తీసుకోవాలనుకుంటే మీకు ఒక నిర్దిష్ట CIBIL స్కోరు ఉండాలి. భారతీయ బ్యాంకుల్లో తొలిసారి రుణం తీసుకునేవారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చాలాసార్లు సిబిల్ స్కోరు కారణంగా మొదటిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులు తిరస్కరిస్తుంటారు. ఈ పరిస్థితిలో సిబిల్ స్కోరు గురించి వివరణ ఇచ్చిన ఆర్థిక శాఖ సహాయ …
Read More »యవ్వనానికి నెయ్యి.. 10 ఏళ్లు చిన్నవారిలా కనిపించడానికి ఈ ఒక్కటి చాలు..! రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోతారు..!
నెయ్యి మన వంటింట్లో ఎప్పుడూ ఉండేదే. కానీ దాని గొప్పతనం చాలా మందికి తెలియదు. కేవలం ఒక స్పూన్ నెయ్యి రోజూ తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా పెంచుతుంది. యవ్వనంగా కనిపించడానికి, ముడతలు పోగొట్టడానికి, చర్మాన్ని మెరిపించడానికి నెయ్యిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే అది మన ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెయ్యి ఎలా వాడితే మనం యవ్వనంగా, అందంగా కనిపిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిని మన …
Read More »ప్రారంభమైన రబీ ఉల్ అవ్వల్ నెల..! మిలాద్ ఉన్ నబీ ఎప్పుడు జరుపుకోవాలంటే?
మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ రబీ ఉల్ అవ్వల్ 1447 AH (2025) నెలవంక కనిపించినట్లు ప్రకటించింది. ఆగస్టు 25, సోమవారం నుండి రబీ ఉల్ అవ్వల్ ప్రారంభం అవుతుంది. దీని ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం అయిన ఈద్ ఎ మిలాదున్ నబీ సెప్టెంబర్ 5, శుక్రవారం జరుపుకుంటారు. రబీ ఉల్ అవ్వల్ 1447 AH/2025 నెలవంక కనిపించినట్లు మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ (మూన్ సైటింగ్ కమిటీ), మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-డక్కన్ ప్రకటించింది. రబీ ఉల్ అవ్వల్ ఆగస్టు 25 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. …
Read More »రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే.. భారత్పై భారీ సుంకాలు! అమెరికా వింత వాదన
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై రెండోసారి సుంకాలు విధించిందని ప్రకటించారు. రష్యా చమురు దిగుమతులను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సుంకాలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై రెండోసారి సుంకాలు ప్రయోగించారని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఆదివారం అన్నారు. వాన్స్ మాట్లాడుతూ.. ఈ చర్యలు రష్యాకు చమురు …
Read More »బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 1121 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!
డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) గ్రూప్ సి నాన్ గేజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) గ్రూప్ సి నాన్ గేజిటెడ్ పోస్టుల భర్తీకి …
Read More »ఐబీపీఎస్ 10,277 క్లర్క్ ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరో ఛాన్స్ మీ కోసమే..
IBPS క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ఐబీపీఎస్ ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఆగస్ట్ 28, 2025వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం లభించినట్లైంది..ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS ) క్లర్క్ ఉద్యోగాల భర్తీకి 2025 ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరక దరఖాస్తు గడువు …
Read More »గేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా.. కొత్త షెడ్యూల్ చూశారా?
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) ఆన్లైన్ దరఖాస్తుల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 25 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ …
Read More »మా పెళ్లికి తప్పకుండా రండి అంటూ వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్.. ఓపెన్ చేసి చూడగా..
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో జనాలను నిండా ముంచి.. అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ రాగా.. ఎవరిదా అని ఒపెన్ చేశాడు. అంతే అతని అకౌంట్లోంచి రూ.2లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు.వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ను ఓపెన్ చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి రూ.2లక్షలు పొగొట్టుకున్న ఘటన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హింగోలీకి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి …
Read More »బడి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్.. ఏడాదికి రూ.లక్షన్నర పొందే ఛాన్స్! దరఖాస్తు ఇలా..
బడి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship 2025 నోటిఫికేషన్ విడుదలైంది. యేటా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్షిప్ను ఈ ఏడాది కూడా అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్దులు ఈ నెలాఖరు వరకు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship 2025 నోటిఫికేషన్ విడుదలైంది. యేటా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం …
Read More »