జాతీయం

పోస్టల్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. 50 ఏళ్ల నాటి సర్వీస్‌కు స్వస్తి.. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు నిలిపివేత!

భారత తపాలా శాఖ తన 50 ఏళ్లకు పైగా ప్రతిష్టాత్మక సేవను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి భారత తపాలా శాఖ రిజిస్టర్డ్ పోస్ట్‌ను పూర్తిగా మూసివేసి, స్పీడ్ పోస్ట్ సర్వీస్‌లో విలీనం చేస్తుంది. డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని తపాలా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా అవసరం. అయితే, రిజిస్టర్డ్ మార్గాల ద్వారా మెయిల్ పంపే లక్షలాది మంది పౌరులకు, ఇది కేవలం ఒక సేవ ముగింపు మాత్రమే కాదు.. ఒక శకం ముగింపు. ఎందుకంటే వృద్ధులకు ఈ సేవతో తీపి, …

Read More »

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. మరో పది రోజుల్లోనే టైర్‌ 1 పరీక్ష

వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను రిజర్వేషన్ల వారీగా విడుదల చేసింది.. దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా …

Read More »

ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు

ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 500 క్లాస్-3 కేడర్‌- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయో, అర్హతలు ఏమిటో, ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఇక్కడ.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 500 క్లాస్-3 కేడర్‌- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి …

Read More »

 కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ …

Read More »

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..

అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు రోజులు కాదు ఏకంగా, 15 రోజులు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు ఈ సెలవుల్లో రెండవ-నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆ పూర్తి డిటెల్స్‌ ఇక్కడ తెలుసుకుందాం… రిజర్వ్ బ్యాంక్ …

Read More »

భారత మహిళలో కనిపించిన కొత్త బ్లడ్‌గ్రూప్‌.. ప్రపంచంలోనే ఫస్ట్‌ టైం ఇది..

దక్షిణ భారతీయ మహిళ ప్రపంచ వైద్య చరిత్రలో అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ కలిగి ఉందని గుర్తింపు పొందారు. తీవ్రమైన చాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆమెకు గుండె శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బ్లడ్‌ టెస్ట్‌ చేసిన డాక్టర్లు ఈ షాకింగ్‌ విషయాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఎవరిలోనూ కనిపించని బ్లడ్‌ గ్రూప్‌ ఈమెకు ఉన్నట్లు గుర్తించారు. ఈ వింత గుణాన్ని గుర్తించేందుకు 10 నెలల పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కర్ణాటకలోని కోలార్‌లో ఒక శాస్త్రీయ అద్భుతం వెలుగులోకి వచ్చింది. …

Read More »

ఇంజనీరింగ్ పూర్తైన వారికి గుడ్‌న్యూస్.. త్వరలో 20,000 కొత్త నియామకాలు చేపట్టనున్న ఇన్ఫోసిస్!

ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. 2025లో ఇన్ఫోసిస్ సుమారు 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఆ కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల మేజర్ ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ), రీస్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు …

Read More »

ఆపరేషన్ మహాదేవ్‌లో బయటపడిన చైనా రహస్యం.. ఆ పరికరంతో పాక్‌కు సహాయం

ఈ పరికరాన్ని అల్ట్రా సెట్ అని పిలుస్తారు. ఇది అధునాతనమైన సురక్షితమైన చైనీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ. దీనిని పాకిస్తాన్ సైన్యం ఉపయోగిస్తుంది. ఇది GSM లేదా CDMA నెట్‌వర్క్‌లపై పనిచేయదు. కానీ రేడియో తరంగాలపై పనిచేస్తుంది.  సోమవారం భారత సైన్యం పారా కమాండోలు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్‌లో భారీ విజయాన్ని సాధించారు. జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబాతో సంబంధం ఉంది. ఈ ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు సులేమాన్ అలియాస్ ఆసిఫ్. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన …

Read More »

అప్పటి వరకు పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వదలం..! పార్లమెంట్‌ సాక్షిగా..

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పులను మోదీ ప్రభుత్వం సరిదిద్దుతుందని, రక్తం, నీరు కలిసి ప్రవహించవని ఆయన పేర్కొన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని, ఉగ్రవాదానికి పాకిస్థాన​్‌ తన మద్దతు నిలిపివేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తామని బుధవారం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. సింధూ …

Read More »

వర్షాకాలంలో కాకరకాయను తప్పక తినాలట.. అందులోని చేదు ఒంటికి దివ్యౌషధం..!

వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మపు చికాకుకు కారణమవుతుంది. కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు.. ఈ సీజన్లో కొన్నిసార్లు జీర్ణక్రియ మందగిస్తుంది. కాకరకాయ పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం నిర్విషీకరణ విధులను పెంచుతుంది. కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరం నుండి విషాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. అన్ని కూరగాయలలో కాకరకాయ అత్యంత చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినాలంటే ఇష్టపడరు. కానీ వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం …

Read More »