ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. వాటిని కరెక్ట్గా వాడకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని సరిగ్గా వినియోగించకపోయినా, రెగ్యులర్గా చెక్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో సాంబయ్య ఇంట్లో ఫ్రిజ్ పేలి ఇంటిలో సామాన్లన్నీ కాలిపోయాయి. ఫ్రిజ్ కంప్రెషర్ పెరగడం వల్ల ప్రేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు.నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. అయితే వాటిని సరిగ్గా వినియోగించకపోయినా, రెగ్యులర్గా చెక్ …
Read More »ఇసుక దీవిలో అద్భుతం.. కాకులు దూరని కారడవిలో మతి పొగుడుతున్న “బ్లాక్ బెర్రీ” ఐలాండ్.. ఎక్కడో తెలుసా..?
అందాల ద్వీపంలో ఆనందాల విహారం.. కారడవిలో ఇసుక దీవి.. ఆ ఇసుక దీవి మధ్య ఆధునిక గుడారాలలో బస చేస్తే ఎలా ఉంటుంది..! ఆ ఊహను నిజం చేసే ఆధునిక దీవి వచ్చేసింది..! తెలంగాణ టూరిజం సర్క్యూట్ ములుగు జిల్లా అడవుల్లో రూపుదిద్దుకున్న “బ్లాక్ బెర్రీ” దీవి రా రమ్మంటోంది..! బ్లాక్ బెర్రీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..!డిఫరెంట్ థీమ్స్తో ఎంజాయ్ చేయాలని తహతహలాడే ప్రతి ఒక్కరు ప్రకృతి అందాలను అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటారు. కాస్త ఖరీదైన పర్వాలేదు.. అక్కడికి కుటుంబ సమేతంగా వెళ్లి తనివితీరా …
Read More »మహా కుంభమేళా కోసం భారీ ఏర్పాట్లు.. తొలిసారిగా అండర్వాటర్ డ్రోన్ల వినియోగం
మహాకుంభమేళ.. 12 ఏళ్లకు నిర్వహించే వేడుక. సాధువులు, భక్తులు, పర్యాటకులు భారీగా కుంభమేళాకు తరలివస్తారు.ఈసారి 45 కోట్ల మంది రావచ్చనేది.అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది యూపీ సర్కార్. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఈసారి విరివిగా టెక్నాలజీని వాడుతున్నారు.మహా కుంభమేళాకు వేళాయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్లో జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ సర్కార్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకంగా హైఎండ్ టెక్నాలజీని వాడుతున్నారు. అండర్ వాటర్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. సీసీ కెమెరా నిఘా నేత్రాలు ఎటూ …
Read More »సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ బిగ్ షాక్.. ధరల పెంపు..!
ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం ప్లస్ ధరలను పెంచినట్లు స్పష్టం చేశారు. Elon Musk’s X తన టాప్-టైర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ (ప్రీమియం ప్లస్) ధరలను గ్లోబల్ మార్కెట్లతో సహా భారతదేశంలోని పెంచింది. కొత్త ధరలు డిసెంబర్ 21 నుండి అమలులోకి వచ్చాయి. దీని వలన భారతదేశంలోని X వినియోగదారులు నెలకు రూ. 1,750 చెల్లించవలసి ఉంటుంది.ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ సేవలు ఇప్పుడు భారతదేశంలో మరింత ప్రియం అయ్యాయి. ఎక్స్ …
Read More »2030 నాటికి ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగం వచ్చ ఐదేళ్లలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు 8వ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టెయినబిలిటీ ఆఫ్ ఈవీ వెహికల్ ఇండస్ట్రీ- ఈవీఎక్స్పో 2024 సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు..భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగం వచ్చే ఐదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రూ.20 లక్షల …
Read More »ఏడేళ్లలో 18,714 కిలోమీటర్ల హైవేల నిర్మాణం.. కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
అక్టోబర్ 31, 2024 నాటికి భారతమాల పరియోజన పథకం కింద కేంద్రప్రభుత్వం నాటికి మొత్తం 26,425 కి.మీ పొడవున హైవే ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు భారతమాల పరియోజన కింద రూ. 4.72 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.భారతమాల పరియోజన పథకం కింద అక్టోబర్ 31, 2024 నాటికి మొత్తం 26,425 …
Read More »ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. అయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి కేంద్రం ఓ గుడ్న్యూస్ చెప్పింది.భారతదేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధిక వేతనాలపై పెన్షన్లకు సంబంధించిన ఎంపికలు/జాయింట్ ఆప్షన్ల ధ్రువీకరణ కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి యజమానులకు తుది పొడిగింపును మంజూరు చేసింది. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం …
Read More »G20 టాలెంట్ వీసాకు కేంద్రం ఆమోదం.. ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే?
కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన G20 సమ్మిట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ G20 టాలెంట్ వీసా ప్రతి పాదనను తీసుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా దేశం మరింత అభివృద్ధి చెందాలంటే G20 టాలెంట్ వీసా చాలా అవసరమన్నారు. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇది అమలులో ఉంది.గ్లోబల్ అకడమిక్, టెక్నాలజికల్ సహకారం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ G20 టాలెంట్ వీసాను ఆమోదించింది . G20 దేశాలకు చెందిన పండితులు, పరిశోధకులు నిపుణులను ఆకర్షించడం, …
Read More »మొబైల్ హ్యాండ్సెట్ తయారీలో దూసుకుపోతున్న ఇండియా.. భారీగా వృద్ధిరేటు..
హెడ్ సెట్ తయారీ రంగంలో ఇండియా దూసుకెళ్తుంది. తాజాగా ఆ రంగంతో కొత్త రికార్డును సాధించింది. 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద పార్లమెంటులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,90,366 కోట్ల నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగింది.మొబైల్ హ్యాండ్సెట్ తయారీలో భారత్ సరికొత్త రికార్డు సాధించింది. దేశంలో ఉపయోగించే 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్, …
Read More »వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..
వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO ద్వారా ఫీల్డ్ ట్రయల్స్ కోసం బయలుదేరింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రైలును భారతీయ రైల్వే రైలు వారు గత 2 నెలలుగా ICFలో నాణ్యత ప్రామాణిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలు ఫీచర్లు చూశారా?వందే భారత్ స్లీపర్ ట్రయల్స్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO …
Read More »