తెలంగాణ

TG CETs 2025: ఆ 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు.. ఇకపై ఐసెట్ బాధ్యతలు MGUకి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఉన్నత విద్యా మండలి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది..తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్, పీజీఈసెట్‌, ఐసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్, ఈసెట్, …

Read More »

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ స్కీమ్‌లకు రేషన్ కార్డు లింక్ ఉంది. దీంతో వీటి కోసం నిరీక్షిస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్డుల జారీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. త్వరలో ఈ ప్రక్రియ షురూ అవుతుందన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల …

Read More »

వాటే ఐడియా సర్ జీ.. కోతుల్ని తరిమేందుకు భలే ఉపాయం చేశారుగా.. చూస్తే అవాక్కే బ్రో..!

కరీంనగరాన్ని కోతులు చుట్టుముట్టేస్తున్నాయి..పట్టణమంతా వీరంగాన్ని‌ సృష్టిస్తున్నాయి….గుంపుగుంపులుగా వెళ్తూ నగరవాసులకి చెమటలు పట్టిస్తున్నాయి…కోతులు చేస్తున్న హాల్ చల్ కి చెక్ పెట్టెందుకు కొండముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు‌ నగరవాసులు. ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్తా ఊపిరి పీల్చుకొని ఎలాంటి భయం లేకుండా ఇంట్లో కి వెళుతున్నామని అంటున్నారు.కరీంనగర్ సమీపంలో గతంలో ఎత్తైనా కొండలు ఉండేవి. ఆ కొండల్లో కోతులు తిష్టవేసేవి. రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది. దీంతో కొండలన్నీ కరిగిపోయాయి. ఈక్రమంలో కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా కోతుల …

Read More »

టెన్షన్ ఎందుకు నేనున్నాగా.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్.. వీడియో చూశారా..?

ఇంకెవరున్నారు..? అనుకునేలోపే.. నేనున్నా అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేశారు.. స్వయంగా కేటీఆర్ ఆటో హ్యాండిల్ పట్టుకొని ఆటో స్టార్ట్ చేశారు.. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు… మిగతా పబ్లిక్ ఆసక్తిగా చూస్తుండగానే కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కించుకొని రయ్యిమని బయలుదేరారు కేటీఆర్..రాజకీయ నాయకులు ర్యాలీలు తీయడం కామన్. అది కార్లతో, బస్సులతో కన్వాయ్ పెట్టి ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ ఈ రోజు అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు …

Read More »

ఓర్నీ వీడు ప్రిన్సిపాలా లేక రాక్షసుడా.. పిల్లలు అని చూడకుండా పైపుతో చితకబాది..

తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఏం చేశారో తెలుసా..? రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఎలా దండించాడో తెలుసా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది?విద్యార్థులను కన్న బిడ్డల వలే చూసుకోవలసిన ఉపాధ్యాయులు ఈ మధ్య బరి తెగిస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టేందుకు సున్నితంగా దండించాల్సిన టీచర్లు రెచ్చిపోతున్నారు. రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఏం చేశారో …

Read More »

అల్లు అర్జున్ అరెస్టు.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు.. పోలీసుల రియాక్షన్ ఇదే..

డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే.. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలయ్యాయి.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది..అల్లు వారసుడిగా, మెగా అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ అరెస్టు వ్యవహారం ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.. డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 13,735 క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. యేటా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారీగా క్లర్క్ ఉద్యోగాల కోసం మరోమారు ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్‌- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనల కోసం ఏటా లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎస్‌బీఐ …

Read More »

మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చి.. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఎత్తైనదిగా గుర్తింపు పొందిన చర్చి.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న మెదక్ క్యాథెడ్రల్ చర్చికి 100 ఏళ్ళు పూర్తి అయ్యాయి.ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశం అయిన మెదక్ చర్చి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మెదక్ చర్చి శత వసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలకు సిద్ధం అవుతుంది. మెదక్ క్యాథడ్రిల్ చర్చి అనేది ఓ అద్భుత కట్టడం..దీనికి ఆసియాలోనే రెండో అతిపెద్ద …

Read More »

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందంటే..

తెలంగాణ ఇంగర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్ష షెడ్యూల్‌ సోమవారం (డిసెంబర్‌ 16) విడుదలైంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు …

Read More »

ఫోన్‌ కోసం అన్నదమ్ముల మధ్య లొల్లి.. అన్న సూసైడ్! తల్లడిల్లిన కన్నోళ్లు

చిన్న చిన్న కారణాలకే పిల్లలు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని కన్నోళ్లకు కడుకుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ ఇంట అన్నదమ్ములు ఫోన్ విషయమై గొడవపడ్డారు. దీంతో తండ్రి కలుగ జేసుకుని మందలించాడు. అంతే.. అవేశంతో కొడుకు ఇంట్లోకెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..నేటి కాలంలో పిల్లలు, యువత ఫోన్‌లకు అడిక్ట్‌ అయిపోతున్నారు. కాసేపు కూడా ఫోన్‌ వదలలేని స్థితికి వస్తున్నారు. నిద్రలేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. పొరబాటున ఎవరైనా ఫోన్‌ లాక్కుంటే వారిపై దాడికి తెగబడటం.. లేదంటే తమను …

Read More »