పాలిటిక్స్

హోం మంత్రి సడన్‌ సర్‌ప్రైజ్‌.. ఆమె చేసిన పనికి అవాక్కైన అధికారులు..

ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.. వెళ్తూ వెళ్తూ కాన్వాయ్‌ని ఆపి వాహనం దిగారు. అక్కడే రోడ్డుపై ఉన్న చాయ్ దుకాణనికి వెళ్లారు. హోం మంత్రి లాంటి టీ కొట్టుకు రావడంతో అంతా అవ్వక్కయ్యారు. పోలీసుల హడావుడి పెరిగింది. హోం మంత్రి సెడన్‌గా కాన్వాయ్‌ ఆపి దిగగానే ఆ షాపు యజమానికి కూడా కాస్త కంగారు పడ్డాడు. హోం మంత్రి స్వయంగా రావడంతో అక్కడ ఏదో జరిగి ఉంటుందని కొందరు అనుకుంటే.. మరికొందరైతే ఆసక్తిగా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు.. అక్కడకు …

Read More »

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి.. హరీష్‌రావుతోపాటు మాజీ డీసీపీపై కేసు నమోదు

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం మరోసారి సంచలనంగా మారుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదయ్యింది. తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదు అయ్యింది. మాజీమంత్రి హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌‌గౌడ్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే …

Read More »

అమరావతి ఊపిరి పీల్చుకో.. రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చకచకా గాడిలో పడుతున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులను పున:ప్రారంభించేందుకు సీఆర్డీఏ అథారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 11,467 కోట్ల మేర రాజధానిలో నిర్మాణ ప‌నులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సీఆర్డీఏ 41వ అథారిటీ స‌మావేశంలో ఆ మేరకు కీలక  నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 23 అంశాల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ‌రావ‌తి విష‌యంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. సీఎం …

Read More »

అమ్మయ్య.. హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య తీరిపోనుందా..!

భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్య ప్రభుత్వానికి ఇటు ప్రజలకు పెద్ద సవాల్ విసిరుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు.నరకం అంటే ఏందో హైదరాబాద్ మహానగర వాసులు భారీ వర్షం వచ్చిన ప్రతిసారీ ప్రత్యక్షంగా చూస్తారు..! అది వరద నీరు స్తంభించడం కావచ్చు, ట్రాఫిక్ జామ్‌లో గంటలపాటు చిక్కుకుపోవడం కావచ్చు..! ఇది ప్రధాన జంక్షన్లలో ప్రతిసారి జరుగుతున్న తంతు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ గ్రేట్ …

Read More »

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది.. ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది.. తాజాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.. డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.. డిసెంబరు రెండో వారం నాటికి లబ్ధిదారులకు ఉత్తర్వులు విడుదల చేసేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా మొదటి విడతగా నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ క్రమంలోనే.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈనెల …

Read More »

 ‘త్వరలోనే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తాం’.. సీఎం రేవంత్‌

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గ్రూప్‌ 1 తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్‌ 1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. 563 మంది గ్రూప్‌ 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఏవిధమైన …

Read More »

సీఎం చంద్రబాబుతో ఒకరోజు.. ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్.. ముందుగా ఆయనకే అవకాశం..

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన డే విత్ సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు.టీడీపీ అధికారంలోకి రావడానికి విదేశాలనుంచి వచ్చి కష్టపడిన ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏకంగా వన్ డే అంతా ఉండే అవకాశం కల్పించింది. …

Read More »

 పెద్దల సభలో జెండా పాతడమే లక్ష్యం.. ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీళ్ళే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల హడావిడి మొదలైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు మంగళవారం(డిసెంబర్ 3) నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. మరి, రాజ్యసభ రేసులో ఎవరున్నారు?. ఏ పార్టీ నుంచి ఎవరు సీటు ఆశిస్తున్నారు?. అన్నదీ ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ సభ్యులుగా కొనసాగిన మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు, అర్ కృష్ణయ్యలు రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రాజీనామాలు రాష్ర్టంలో …

Read More »

టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిక

ఏలూరు అసెంబ్లీ నుంచి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్లనాని.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేతులు మారింది. రాజకీయమూ రంగులు మార్చింది. కానీ, ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరు గా తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. చివరికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్‌) కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి …

Read More »

పవన్ ‘సీజ్ ది షిప్’ తర్వాత రగులుతున్న రాజకీయం.. రచ్చ మామూలుగా లేదుగా..

చౌకబియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం.. ఏపీ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తోంది. సీజ్‌ ది షిప్.. అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇంతకీ.. ఆ బియ్యం ఎవరివి.. అని ఆరా తీస్తే.. మంత్రిగారి వియ్యంకుడి పేరే బైటికొస్తోంది. ఇంకేముంది విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇష్యూని మరింత సీరియస్‌ చేస్తూ బాంబులు పేల్చాయి. మరి కూటమి ప్రభుత్వం రియాక్షన్లేంటి..? రెండుగంటల పాటు జరిగిన భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం తేల్చిందేంటి…? డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టులో హల్‌చల్ చేసి.. …

Read More »