అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్, భారత్ రష్యా నుండి ముడి చమురు దిగుమతిని ఆపకపోతే అమెరికా భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తుందని హెచ్చరించారు. భారత్ అమెరికన్ ఉత్పత్తులకు తన మార్కెట్లను తెరవడంలో మొండితనం చూపుతోందని ఆయన ఆరోపించారు. భారత్ రష్యా నుంచి ముడి చమురు వాణిజ్యాన్ని నిలిపివేయకుంటే భారత దిగుమతులపై విధించిన శిక్షాత్మక సుంకాలపై అమెరికా అధ్యక్షుడు తన వైఖరిని తగ్గించుకోరని డొనాల్డ్ ట్రంప్ ఉన్నత ఆర్థిక సలహాదారు హెచ్చరించారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ …
Read More »కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..
భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను పూర్తిగా పునరుద్ధరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పన్ను సంస్కరణ జరగడం ఇదే మొదటిసారి. 1961 నుండి అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం ఇప్పుడు రద్దు చేశారు. ఆదాయపు పన్ను చట్టం 2025 ఇప్పుడు దాని స్థానంలో అమలు చేయనున్నారు. రాష్ట్రపతి కూడా ఈ చట్టాన్ని ఆగస్టు 21, 2025న ఆమోదించారు. ఈ కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. దీనిలో పన్ను రేట్లు మారలేదు, కానీ మొత్తం …
Read More »ట్రంప్ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్..!
భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం. 2038 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని, 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా 20.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని …
Read More »పండగలాంటి వార్త.. ఇక వారికి సిబిల్ స్కోర్ అవసరం లేదు.. సులభంగా బ్యాంకు రుణం.. స్పష్టం చేసిన కేంద్రం!
భారతదేశానికి సంబంధించినంతవరకు అది కారు రుణం అయినా, వ్యక్తిగత రుణం అయినా, లేదా గృహ రుణం అయినా, దానికి CIBIL స్కోరు తప్పనిసరి. మీరు బ్యాంకుల నుండి రుణం తీసుకోవాలనుకుంటే మీకు ఒక నిర్దిష్ట CIBIL స్కోరు ఉండాలి. భారతీయ బ్యాంకుల్లో తొలిసారి రుణం తీసుకునేవారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చాలాసార్లు సిబిల్ స్కోరు కారణంగా మొదటిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులు తిరస్కరిస్తుంటారు. ఈ పరిస్థితిలో సిబిల్ స్కోరు గురించి వివరణ ఇచ్చిన ఆర్థిక శాఖ సహాయ …
Read More »రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే.. భారత్పై భారీ సుంకాలు! అమెరికా వింత వాదన
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై రెండోసారి సుంకాలు విధించిందని ప్రకటించారు. రష్యా చమురు దిగుమతులను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సుంకాలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై రెండోసారి సుంకాలు ప్రయోగించారని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఆదివారం అన్నారు. వాన్స్ మాట్లాడుతూ.. ఈ చర్యలు రష్యాకు చమురు …
Read More »తెలంగాణకు గుడ్ న్యూస్.. కిషన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి 2 క్రిటికల్ మినరల్ రీసెర్చ్ సెంటర్స్
తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ పరిశోధన కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు సెంటర్లలో రెండు హైదరాబాద్కి కేటాయించడం విశేషం. ఇది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ ఫలితంగా సాధ్యమైంది. ఈ కేంద్రాలు రాష్ట్ర యువతకు పరిశోధన, ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాల గేట్వేలా మారనున్నాయి. ఐటీ, స్టార్టప్లు, బయోటెక్, రీసెర్చ్… ఏ ఫీల్డ్ తీసుకున్నా హైదరాబాద్ పేరు వినిపించకమానదు. ఇప్పుడు అదే హైదరాబాద్కి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలోనే అత్యవసరంగా కావాల్సిన కీలక ఖనిజాలపై జరగనున్న రీసెర్చ్కు కేంద్ర …
Read More »కలల్లో ఉండడం కాదు.. వాస్తవంలోకి రండి.. ప్రతిపక్షాలపై మంత్రి లోకేష్ ఫైర్!
పోయింది, ఏపీ పరపతి పోయింది. అంతా జగనే చేశారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలను అనుమానించడమే కాకుండా అవమానించారు. అవినీతి ముద్రవేసి వాళ్లను ఏపీ నుంచి వెళ్లగొట్టారు అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి నారా లోకేష్. అప్పుడు అవినీతి మాటలతోనూ.. ఇప్పుడు మెయిల్స్తోనూ ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. సింగపూర్ టాక్స్లో మరెన్నో కీలక విషయాలు లోకేష్ వెల్లడించారు. నాలుగు రోజుల సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగిందన్నారు మంత్రి నారా లోకేష్. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో …
Read More »సింగపూర్లో చంద్రబాబు సభకు కిక్కిరిసిన ఆడిటోరియం… ఐదు దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు..
సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి సభికులను నిర్వాహకులు తరలించారు. తెలుగు ప్రజల …
Read More »ఈపీఎఫ్లో కీలక మార్పు.. మీ పీఎఫ్లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000
ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని మరణం సంభవించినప్పుడు వారికి బీమా రక్షణ కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ పథకంలో ఉద్యోగి తన జేబు నుండి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో ప్రధాన మార్పులు చేసింది. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ఇప్పుడు ఎటువంటి కఠినమైన షరతులు ఉండవు. …
Read More »సింగపూర్కు సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా టూర్..
ఏపీ సీఎం చంద్రబాబు రెండో ఫారిన్ టూర్కు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం.. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళుతున్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి …
Read More »