TimeLine Layout

August, 2025

  • 5 August

    ఘరానా మోసం.. ఏకంగా 3,920 మందికి కుచ్చుటోపి.. ఎలా నమ్మించాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

    కర్నూలు జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేస్తామని నమ్మ పలికిన ఒక కేటుగాడు మహిళల నుండి ఏకంగా కొట్ల రూపాయలు కాజేసి పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేస్తామని మహిళలను నమ్మించిన ఒక వ్యక్తి వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదుతో పరారీలో ఉన్న జననీ మహిళా బ్యాంక్ సీఈఓ …

    Read More »
  • 5 August

    2018లో ఆదోనిలో మిస్సింగ్‌.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత…

    కర్నూలు జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. 2018లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన శ్రీకాంత్ అనే బాలుడు దాదాపు 7 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అయితే ఓ రిహాబిలిటేషన్ సంస్థ కృషితో బాలుడు తన తల్లిదండ్రుల చెంతకు చేరగలిగాడు. తప్పిపోయాడనుకున్న తమ కొడుకును తీసుకొచ్చి అప్పగించినందుకు ఈ సంస్థ సిబ్బందికి శ్రీకాంత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన శ్రీకాంత్ అనే బాలుడు, ఓ రిహాబిలిటేషన్ సంస్థ చేసిన కృషితో మళ్ళీ తిరిగి తన కుటుంబాన్ని …

    Read More »
  • 5 August

    అదేపనిగా బిగ్గరగా అరుస్తున్న పశువులు.. అనుమానమొచ్చి యజమాని వెళ్లి చూడగా..!

    అసలే వర్షాకాలం పాములు, క్రిమి, కీటకాలు సంచారం పెరిగే కాలం. పల్లెలు, పట్టణాలను తేడా లేదు. ముఖ్యంగా వర్షాకాలం లో పాములు బుసలు కొడుతుంటాయి.. పాము కనబడితేచాలు భయంతో పారిపోతుంటారు. జనావాసాలు ముఖ్యంగా పాత భవనాలు, హాస్టళ్లు, ఆస్పత్రుల పరిసరాల్లో ఈ విష ప్రాణుల సంచారం మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. చెట్లు, పుట్టలు పేరుకుపోవడం, వ్యర్థాలు ఆస్పత్రి పరిసరాల్లో కుప్పలుగా పేరుకుపోవడంతో పాములు, ఎలుకలకు అవాసంగా మారాయి. ఎలుకల కోసం పాములు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. తాజాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురసుందరీ …

    Read More »
  • 5 August

    మళ్లీ వర్షాలు వచ్చేశాయోచ్..! తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు..!

    ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు …

    Read More »
  • 5 August

    ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) ప్రత్యేక వెబ్‌సైట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. crda.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘‘డొనేట్ ఫర్ అమరావతి’’ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు నేరుగా విరాళాలు అందజేసే వీలును కల్పించింది. వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల ప్రాసెస్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ …

    Read More »
  • 4 August

    ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిద్దరే బాధ్యులు.. కేబినెట్‌ ముందుకు కమిషన్‌ రిపోర్ట్‌!

    కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రాజెక్ట్‌ వైఫల్యానికి నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యులని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని.. అయినప్పటికీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను తొక్కి పెట్టారని కమిషన్ రిపోర్ట్‌ తేల్చి చెప్పింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో …

    Read More »
  • 4 August

    మొలకెత్తిన వెల్లులి పడేస్తున్నారా.? మీ నస్టపోయినట్టే..

    మొలకెత్తిన పండ్లు, కూరగాయల వినియోగం గురించి వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. మొలకెత్తిన పండ్లు లేదా కూరగాయలు ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది నమ్ముతారు. కానీ, ఇది తప్పని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన పండ్లు, కూరగాయాలు మన శరీరానికి ఎంతో మేలే చేస్తాయి. అందులో కొన్ని మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాయి. ఈ లిస్టులో తప్పక చేర్చాల్సింది మాత్రం వెల్లులినే. మొలకెత్తిన పండ్లు, కూరగాయల వినియోగం గురించి వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. మొలకెత్తిన పండ్లు లేదా …

    Read More »
  • 4 August

    కూతురు అమెరికా నుంచి డబ్బులు పంపింది.. బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా

    బైంసాలో పట్టపగలే చోటుచేసుకున్న చోరీ కలకలం రేపింది. అమెరికాలో ఉన్న కూతురు పంపిన రూ.5 లక్షలు బ్యాంక్‌ నుంచి డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి… తినేందుకు బార్‌ అండ్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన క్షణాల్లోనే స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు గల్లంతయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో చోరీ జరిగింది. ముథోల్ మండలానికి చెందిన ఎడ్‌బిడ్ గ్రామవాసి బొంబోతుల ఆనంద్‌ అమెరికాలో ఉన్న తన కూతురు పంపిన డబ్బును బ్యాంకు నుంచి …

    Read More »
  • 4 August

     పవన్‌ కల్యాణ్‌ ప్రయోగం సక్సెస్‌… ఏనుగుల మందను తరిమేసిన కుంకీ ఏనుగులు

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు.. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి తరిమేశారు. చిత్తూరు, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు.. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి తరిమేశారు. చిత్తూరు, …

    Read More »
  • 4 August

    ఎర్ర కోట ఎందుకు ప్రత్యేకం? ఇక్కడే ప్రతి ఏడాది ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకం ఎందుకు ఎగరవేస్తారో తెలుసా

    1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వతంత్ర దేశంగా అవతరించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 15ని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజున డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వైభవంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను జరుపుకుంటాం. అయితే ఢిల్లీలోని ఎర్రకోట ప్రకారం దగ్గర దేశ ప్రధాని ప్రతి సంవత్సరం ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసా..! ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన ప్రధానమంత్రి దేశ …

    Read More »