వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్లు ఇతర ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని వైసీపీ వీడుతున్న నేతలు ఆరోపిస్తున్నారు.ఫ్యాన్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేతలు పార్టీపై సీరియస్ అవుతూ సింపుల్గా రాజీనామా చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే.. గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్బై చెప్పడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు వైసీపీని వీడగా, తాజాగా మరో ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. గురువారం ఉదయాన్నే మాజీ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal