Tag Archives: Mallikarjun Kharge

నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే

నేతలంతా ఐక్యంగా ఉండాలి. అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి. ఇదీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే టి కాంగ్రెస్ నేతలకు చేసిన సూచనలు. అదే సమయంలో నాయకులకు గట్టిగా వార్నింగ్‌లు కూడా ఇచ్చారు ఖర్గే. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.. ఒక రోజంతా హైదరాబాద్‌లో బిజీబిజీగా గడిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేతలతో వరుస సమావేశాలు, పార్టీ ఆఫీస్‌లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు. అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో …

Read More »