అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యాపై తన వైఖరిని కఠినతరం చేశారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న దేశాలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలంటే భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకం విధించాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ (EU) అధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో రష్యా ఆదాయాన్ని బలహీనపరచడం వారి టార్గెట్. భారత్, చైనా.. రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ ఉన్నంత వరకు, …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal