Tag Archives: Visakhapatnam GVMC

విశాఖ జీవీఎంసీ పీఠం కైవసం చేసుకున్న కూటమి..

విశాఖ మేయర్‌ పీఠాన్ని కూటమి పార్టీ కైవసం చేసుకుంది.  అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన 74మంది ఓటేశారు. కోరమ్‌ సరిపోవడంతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మేయర్‌ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. అయితే.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కాగా.. రేపు కూటమి కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోనున్నారు. విశాఖ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్‌ నిర్వహించారు అధికారులు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో.. ఎమ్మెల్యే వంశీ కృష్ణ రాజీనామాతో 21వ డివిజన్‌ స్థానం …

Read More »