ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా.. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రీసెంట్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్‌కి జోడీగా నటించింది జాన్వీ కపూర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా ఇతర డబ్బింగ్ వెర్షన్‌ల గురించి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. థియేటర్లో రూ.50 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.

About amaravatinews

Check Also

బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలు.. విజేతలకు భారీగా ప్రైజ్‌మనీ.. దరఖాస్తు, అర్హతల వివరాలివే

బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఫెస్టివల్ ను ప్రజలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *