Kadam

ప్రధాని మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌.. విశాఖ టూర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా రోడ్‌షో

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ ముస్తాబైంది. కనీవినీ ఎరుగని రీతిలో మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మోదీ విశాఖ టూర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతోంది రోడ్‌షో. దేశం దృష్టిని ఆకర్షించేలా భారీ రోడ్‌షో ఉండబోతోంది. ఇక, మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ భారీగా ముస్తాబైంది. కనీవినీ ఎరుగని రీతిలో మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెబుతూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మోదీ విశాఖ టూర్‌లో …

Read More »

5 దశాబ్ధాల తర్వాత AICC హెడ్‌క్వార్టర్స్ అడ్రస్ మారనుంది.. ఎందుకంటే..!!

దేశ రాజధాని ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయం చిరునామా మారనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌గా అక్బర్ రోడ్‌లోని 24వ నెంబర్ బంగ్లా సేవలందిస్తోంది. ఇప్పుడు మరో ప్రాంతానికి పార్టీ కార్యాలయం తరలిపోనుంది. ల్యూటెన్స్ ఢిల్లీగా వ్యవహరించే సెంట్రల్ ఢిల్లీ నుంచి పార్టీ కార్యాలయం 9A, కోట్లా మార్గ్ చిరునామాకు మారనుంది.దేశ రాజధాని ఢిల్లీలోని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయం చిరునామా మారనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌గా సేవలందించిన అక్బర్ రోడ్‌లోని 24వ నెంబర్ బంగ్లా నుంచి మరో ప్రాంతానికి …

Read More »

థర్డ్‌ పార్టీ యాప్‌ అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!

వాట్సాప్‌ అనేది ప్రతి ఒక్కరికి ఒక సాధనంగా మారింది. రకరకాల ఫీచర్స్‌తో ఎన్నో పనులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది వాట్సాప్‌. ఎవరైనా డాక్యుమెంట్‌ని పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు, ముందుగా అది మరొక యాప్ సహాయంతో స్కాన్ చేసి పంపుతుంటారు..వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. Meta యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకువస్తుంటుంది. వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు వినియోగదారులు డాక్యుమెంట్‌లను స్కాన్ చేయడానికి థర్డ్-పార్టీ …

Read More »

ముంబైలో ఆరు నెల పాపకి HMPV పాజిటివ్.. తెలంగాణాలోనూ గత నెలలో 11 కేసులు

Hyderabad HMPV Cases: కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్…ఈ వైరస్ చిన్న పిల్లలకు సోకుతుంది. భారత్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో దీని ప్రమాదాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.దేశంలో …

Read More »

వారి కోసం మోదీ సర్కార్ కొత్త పథకం.. ఒక్కొక్కరికి రూ.2లక్షలు.. ఇంకా..

దేశంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి.. అధిక వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఓవర్ డ్రైవింగ్, నిబంధనలు ఉల్లంఘించడం, హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ ఇలా ఎన్నో రకాల కారణాలతో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో బాధితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..దేశంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి.. అధిక వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఓవర్ డ్రైవింగ్, నిబంధనలు ఉల్లంఘించడం, హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ ఇలా ఎన్నో రకాల కారణాలతో నిత్యం …

Read More »

ఛాంపియన్స్ ట్రోఫీకి 36 మంది ఆటగాళ్లతో జాబితా రెడీ.. లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కేనో?

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమై మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరగనుంది. దీని ప్రకారం అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరిగితే.. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి బీసీసీఐ టీమిండియా ఇప్పుడు ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించిన అన్ని జట్లను ఆదివారం (జనవరి 12)లోగా ప్రకటించేందుకు …

Read More »

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం

ఇంటర్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు ఉండవ్‌. ఈ మేరకు ఫస్ట్ ఇయర్‌ పరీక్షలను తొలగించినట్లు ఇంటర్ బోర్డు బుధవారం (జనవరి 8) ప్రకటన జారీ చేసింది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం (జనవరి 8) సంచలన ప్రటకన చేశారు. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని …

Read More »

నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా?

చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం.. మీరు నిమ్మకాయను కేవలం తినేందుకు, తాగేందుకు కాకుండా శుభ్రపరచడం, ఇతర అనేక రకాల వాటికి ఉపయోగించవచ్చు. నిమ్మకాయ రిఫ్రెష్ వాసన ప్రతి ఒక్కరికీ ఇష్టమైనది. అందం నుండి ఆరోగ్యం వరకు, నిమ్మకాయ అన్ని రంగాలలో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. మీరు నిమ్మకాయను ముక్కలుగా …

Read More »

ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..

హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్‌ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది.తొలి కరోనా కేసు కేరళలో బయటపడినప్పుడు.. ఒక్కటే కదా అనుకున్నాం. ఆ సమయంలో కాస్త భయపడినా, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లక్షల మందిని పలకరించి వెళ్లింది. దాదాపు మూడేళ్ల పాటు …

Read More »

అరేయ్.. ఎలారా తినేది.. ఈ పన్నీర్ తింటే.. చివరకు కన్నీరు పెట్టాల్సిందే..

నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీర్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నకిలీ పన్నీర్​ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎస్వోటీ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు.కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే పదార్థం నుంచి.. ఉపయోగించే వస్తువల వరకూ అన్ని కల్తీనే.. తాగే …

Read More »