Kadam

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా …

Read More »

‘పుష్ప’ సినిమా సీన్.. పుష్పరాజ్‌ను మించి స్కెచ్.. పోలీసులకే మైండ్ బ్లాక్..

‘పుష్ప’ సినిమాలోలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..కానీ అందరూ పుష్పరాజ్‌లా తప్పించుకోలేరుగా..!  అందుకే పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే ఏంటి.. దానికి ఎందుకు అంత విలువ అనే విషయాలు కొంచెం జనాలకు అవగాహనలోకి వచ్చాయి. దీంతో తక్కువ టైమ్‌లో డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.పుష్ప’ సినిమా చూశారా? అందులో కథ అంతా ఎర్ర చందనం చుట్టే తిరుగుతుంటుంది. అంతకు ముందు సంగతి ఏమో గానీ, ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే …

Read More »

ధరణి కంటే భూభారతి ఏ విధంగా గ్రేట్? రైతుల భూ సమస్యలన్నీ తీరుస్తుందా?

ధరణి ఓ అద్భుతం అన్నారు. ఎంతో కసరత్తు చేసి మరీ కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనిపించింది. ధరణిని సెట్‌రైట్ చేస్తున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మరి.. భూభారతి ఎలా ఉండబోతోంది? ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం లభిస్తుందా?ధరణి.. ఇకపై భూ భారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే.. భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య …

Read More »

అమరావతి పునఃనిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. పనులపై కీలక భేటీ..

అమరావతి పునఃనిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్‌ చేస్తోంది. ఇందులో భాంగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన అనుమతులపై …

Read More »

తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ

భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకోనున్నారు. ఆయన రచించిన “దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి”కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని కొత్త సంవత్సరంలో దేశరాజధాని ధిల్లీ లో తీసుకోనున్నారు.కేంద్ర ప్రభుతం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన  పురస్కారంగా ప్రసిద్దిగాంచిన …

Read More »

వీడేం దొంగరా సామీ..! చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్‌గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. ఇంట్లో కనిపించిన నీళ్ల బిందెను ఎత్తుకెళ్లారు. ఈ తతంగం అంతా ఇంటి అవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.మనం దొంగతనాలు గురించి వింటూ ఉంటాం..! మనం కూడా కొన్ని సందర్భాల్లో బాధితులమే.. రకరకాల దొంగతనాలు చూసి ఉంటాం. ఈ విచిత్ర దొంగతనం కొంచెం కామెడీగా ఉంది. కానీ నిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో విచిత్ర దొంగతనం జరిగింది. స్థానికుల …

Read More »

తెలంగాణ టెట్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏయే తేదీలో ఏ పరీక్ష ఉంటుందంటే

తెలంగాణ టెట్ పరీక్షలు మరో 14 రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 20 సెషన్లలో రోజుకు రెండు పూటలా పరీక్షలు జరగనున్నాయి. నార్మలైజేషన్ లేకుండా జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది..తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 (డిసెంబర్‌) పరీక్షల షెడ్యూల్‌ తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు …

Read More »

డా బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఈ అర్హతలుంటే చాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ డిగ్రీలో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ కోర్సులో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 21వ తేదీలోగా..హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల …

Read More »

భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భర్త కనిపించడం లేదంటూ 50 రోజుల క్రితం చేసిన ఫిర్యాదు ఎట్టకేలకు మర్డర్ కేసుగా మారింది. దృశ్యం సినిమాను తలపించేలా దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. వివరాల్లోకి వెళితే హత్యకు గురైన ప్రభాకర్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్. అన్నమయ్య జిల్లా పుల్లంపేట కు చెందిన ప్రభాకర్ పదేళ్ల క్రితం ఎలక్ట్రిషన్ పనుల కోసం శ్రీకాళహస్తికి వచ్చాడు. కొత్తపేటలో ఉన్న స్నేహితుడి తో కలిసి అద్దెలో ఉంటున్నాడు. పనులేని రోజుల్లో ఇంటికి వెళుతూ వస్తున్న ప్రభాకర్‌కు శ్రీకాళహస్తిలో …

Read More »

మాయదారి రోగం మళ్లీ దాపురించింది.. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం..!

ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ లక్షణాలు కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.. బాలుడికి మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర మంత్రి ఆనం రాంనారయణరెడ్డి స్పందించారు. జిల్లాలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.కరోనా మహమ్మారి తర్వాత ఏ వైరస్ పేరు విన్నా వెన్నులో వణుకు పుడుతోంది. ఆమధ్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన జీకా వైరస్ బెడద తప్పిందని అనుకుంటుండగా మరోసారి భయం మొదలైంది. నెల్లూరు జిల్లాలో …

Read More »