2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్స సిలబస్ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారాదేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) సిలబస్ …
Read More »నర్సింగ్ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి.. ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కాలేజీల్లో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా ప్రవేశాలు కల్పించాలని కోరుతూ ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో పలువురు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీంద్ర నాయక్కు వినతి పత్రం అందజేశారు. ఇందులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కళాశాలల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ కోరింది. ఈ సంఘం ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు డిసెంబరు 17న ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీంద్ర …
Read More »TG CETs 2025: ఆ 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు.. ఇకపై ఐసెట్ బాధ్యతలు MGUకి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఉన్నత విద్యా మండలి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది..తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, ఈసెట్, …
Read More »కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్
రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ స్కీమ్లకు రేషన్ కార్డు లింక్ ఉంది. దీంతో వీటి కోసం నిరీక్షిస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్డుల జారీపై కీలక అప్డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. త్వరలో ఈ ప్రక్రియ షురూ అవుతుందన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల …
Read More »అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. బుధవారం, గురువారం, శుక్రవారం వాతావరణ పరిస్థితుల గురించి అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.. నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగ ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది మరింత తీవ్రత చెంది అదే ప్రాంతంలో …
Read More »అయ్యా బాబోయ్.. ఈ కోడిపుంజు ధర రూ.2లక్షలు.. ఎక్కడో తెలుసా?
వసంతంలో కోకిల గానం, పురి విప్పి నెమలి చేసే నాట్యం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు, అప్పుడూ అందరూ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తుంటారు.. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాల హడావుడి అంతా ఇంతా కాదు. మరి ఈ సారి కోడిపుంజులు ధర ఎంత ఉందో తెలుసా? అక్షరాలా రూ.2లక్షలు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు.. పండుగ సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు హడావుడి మొదలైంది. ఇప్పటికే రకరకాల పుంజులతో కోడిపందాలకు సిద్ధమవుతున్నారు. కోడి …
Read More »ఎవడ్రా బాబూ.. ఇంత మోసగాడిగా ఉన్నావు.. బ్యాంకు మేనేజర్నే ముంచేశాడు..!
అనంతపురంలోని రాంనగర్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ధన్వి హోండా షోరూం ఎండీ కవినాధ్ రెడ్డిని మాట్లాడుతున్నానని బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి చెప్పాడు. ప్రస్తుతం తాను హాస్పటల్లో ఉన్నానని.. అర్జెంటుగా 9 లక్షల 50 వేల రూపాయల చెక్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు.ఇప్పుడు మీరు చూడబోయేది ఆన్లైన్ మోసాల్లో ఇది కొత్త రకం మోసం.. మీ బ్యాంకు వివరాలు.. ఓటిపి ఎవరు అడిగినా ఇవ్వొద్దని ఖాతాదారులను అప్రమత్తం చేసే బ్యాంక్… ఓ సైబర్ నేరగాడి …
Read More »వాటే ఐడియా సర్ జీ.. కోతుల్ని తరిమేందుకు భలే ఉపాయం చేశారుగా.. చూస్తే అవాక్కే బ్రో..!
కరీంనగరాన్ని కోతులు చుట్టుముట్టేస్తున్నాయి..పట్టణమంతా వీరంగాన్ని సృష్టిస్తున్నాయి….గుంపుగుంపులుగా వెళ్తూ నగరవాసులకి చెమటలు పట్టిస్తున్నాయి…కోతులు చేస్తున్న హాల్ చల్ కి చెక్ పెట్టెందుకు కొండముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు నగరవాసులు. ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్తా ఊపిరి పీల్చుకొని ఎలాంటి భయం లేకుండా ఇంట్లో కి వెళుతున్నామని అంటున్నారు.కరీంనగర్ సమీపంలో గతంలో ఎత్తైనా కొండలు ఉండేవి. ఆ కొండల్లో కోతులు తిష్టవేసేవి. రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది. దీంతో కొండలన్నీ కరిగిపోయాయి. ఈక్రమంలో కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా కోతుల …
Read More »డ్రా గా ముగిసిన గబ్బా టెస్ట్.. డబ్ల్యూటీసీ టేబుల్లో కీలక మార్పులు.. టీమిండియా ఫైనల్ ఆడడం కష్టమే?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ చేరే జట్లపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఫేవరేట్గా నిలిచిన భారత్.. ఒక్క ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, గబ్బా టెస్ట్ ఫలితం తర్వాత కూడా భారత జట్టుకు ఏమాత్రం లక్ దక్కలేదు. మరోవైపు ఆస్ట్రేలియా పాయింట్ల శాతంలోనూ కోత పడింది. బ్రిస్బేన్లో వర్షం కారణంగా గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరుజట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-1తో సమంగా నిలిచాయి. గబ్బా టెస్ట్ తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) …
Read More »టెన్షన్ ఎందుకు నేనున్నాగా.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్.. వీడియో చూశారా..?
ఇంకెవరున్నారు..? అనుకునేలోపే.. నేనున్నా అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేశారు.. స్వయంగా కేటీఆర్ ఆటో హ్యాండిల్ పట్టుకొని ఆటో స్టార్ట్ చేశారు.. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు… మిగతా పబ్లిక్ ఆసక్తిగా చూస్తుండగానే కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కించుకొని రయ్యిమని బయలుదేరారు కేటీఆర్..రాజకీయ నాయకులు ర్యాలీలు తీయడం కామన్. అది కార్లతో, బస్సులతో కన్వాయ్ పెట్టి ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ ఈ రోజు అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు …
Read More »