దేశంలోని విమానయాన సంస్థలకు ఈ మధ్య ఓ కొత్త తలనొప్పి మొదలైంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్. మెయిల్స్ విమానయాన సంస్థలను బెదరగొడుతున్నాయి. విమానం ప్రయాణిస్తున్న సమయంలో.. లేదా ప్రారంభానికి ముందు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉండటంతో.. పలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. మరికొన్నింటిని హుటాహుటిన దారిమళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేసి పరిశీలించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకూ వచ్చినవి అన్నీ ఫేక్ కాల్స్ కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ కారణంగా భారీగా నష్టం కూడా …
Read More »తీవ్ర జనాభా సంక్షోభంలో చైనా.. వేలాది స్కూల్స్ మూసివేత
ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన కఠిన నిబంధనలు ఇప్పుడు చైనా పాలిట శాపంగా మారాయి. ఎన్నడూ లేని తీవ్ర జనాభా సంక్షోభాన్ని డ్రాగన్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడంతో చైనా వ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 2023లో 14,808 కిండర్ గార్టెన్లు (Kindergartens) మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో …
Read More »యూట్యూబ్తో డబ్బులే డబ్బులు.. ఈ కొత్త ఫీచర్తో మరింత ఆదాయం.. కంటెంట్ క్రియేటర్లకు గుడ్న్యూస్
గూగుల్కు చెందిన ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్.. మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇది కంటెంట్ క్రియేటర్లకు మేలు చేకూరుస్తుందని చెప్పొచ్చు. వీరి ఆదాయం పెంచే దిశగా షాపింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని సాయంతో ఇప్పుడు అర్హులైన కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోల్లో ఉత్పత్తుల్ని ట్యాగ్ చేసి ఆదాయం సంపాదించుకోవచ్చని తెలిపింది. సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో యూట్యూబ్.. ఈ అనుబంధ షాపింగ్ ప్రోగ్రామ్ను గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ సేవల్నే మరికొన్ని దేశాలకు విస్తరించింది. దీంతో .. …
Read More »సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్పై ఇజ్రాయేల్ భీరక దాడులు
ఇజ్రాయేల్ అనుకున్నంత పనిచేసింది. ఈ నెల ప్రారంభంలో తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయేల్.. శనివారం ఉదయం ఇరాన్పై విరుచుకుపడింది. టెహ్రాన్ సహా నాలుగు నగరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఇరాన్పై ఇజ్రాయేల్ దాడి చేయడం ఇది రెండోసారి. అక్టోబరు 1న ఇజ్రాయేల్పై 200కిపైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని అమెరికాతో కలిసి ఇజ్రాయేల్ అడ్డుకుంది. దాడి నేపథ్యంలో ఇజ్రాయేల్ అంతటా సైరన్లు మోగించి ప్రజలను …
Read More »అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …
Read More »ప్రధాని మోదీ పూజలు చేసిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం..
దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఘనంగా దుర్గాపూజ పండుగను జరుపుకుంటున్నారు. దుర్గాపూజ సందర్భంగా, అటు బంగ్లాదేశ్లో 4 రోజులపాటు సెలవు ప్రకటించింది సర్కార్. దేశం మొత్తం పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లోని సత్ఖిరా నగరంలోని శ్యామ్నగర్లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం చోరీకి గురైంది. ఈ చోరీ ఘటన ఆలయంలోని సీసీటీవీలో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. బంగ్లాదేశ్లోని ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని నరేంద్ర మోదీకి …
Read More »అధ్యక్ష పదవి పోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్కు డొనాల్డ్ ట్రంప్ రహస్య ఫోన్ కాల్స్
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్.. హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో రహస్యంగా ఫోన్లో సంభాషణలు జరిపినట్లు తాజాగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. …
Read More »యుద్ధం అంచున పశ్చిమాసియా.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ
పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు నెలకున్న వేళ.. భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ, ఆర్దిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చించనుంది. లెబనాన్లో పరిమితి స్థాయిలో ఇజ్రాయేల్ భూతులు దాడులు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే.. టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇది మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే …
Read More »ఇరాన్ అణు, చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు.. ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు
లెబనాన్ భూభాగంలో ఉన్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి.. ఇజ్రాయెల్ భూభాగంపై వందలకొద్ది క్షిపణులతో ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్రమంలోనే ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ను.. ఇజ్రాయెల్ తాజాగా …
Read More »స్కూల్ బస్సు దగ్ధం.. చిన్నారులు సహా 25మంది సజీవ దహనం, మొత్తం 44 మంది విద్యార్థులు
Bus Fire: ఎప్పుడూ స్కూల్, ఇల్లు ప్రపంచంగా ఉండే విద్యార్థులకు ఉల్లాసం కోసం, కొత్త విషయాలు, ప్రాంతాలు తెలియడం కోసం యాజమాన్యాలు అప్పుడప్పుడూ విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఆ విహారయాత్ర కాస్తా విషాదంగా మారిన ఘటన ప్రస్తుతం ప్రతీ ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. ట్రిప్కు వెళ్లిన స్కూలు విద్యార్థులు బాగా ఎంజాయ్ చేసి.. తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే వారు ప్రయాణించిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ బస్సు మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో …
Read More »