సేనతో సేనాని.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి బాటలు పడాలి అంటున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. సాగరతీరం విశాఖలో మకాం వేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడురోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు పవన్ …
Read More »ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టి వెళ్లిన క్రీడా ప్రోత్సాహకాలను రిలీజ్ చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. ఏళ్లకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయడంలో రాష్ట్రంలోని క్రీడా కారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవినాయుడు …
Read More »ప్రధాని మోడీ మెచ్చిన అరకు కాఫీ గింజలతో.. యువకులు గణపతి విగ్రహం తయారీ..పోటెత్తుతున్న భక్తులు
ఈ సంవత్సరం అరకు కాఫీలో అరుదైన అలాంటి అరకు కాఫీ గింజలతో ఇప్పుడు విజయనగరం జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పలువురు యువకులు. తోటపాలెం షిర్డీసాయి కాలనీలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ గింజల వినాయకుడు భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతి సిద్ధమైన వినాయకుణ్ణి ఏర్పాటుచేయాలని నిర్వాహకులు మట్టితో చేసిన గణపతికి ఒక్కొక్క కాఫీ గింజను అద్దుతూ కళాత్మక రూపాన్ని తీసుకొచ్చారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ అందరి చూపును …
Read More »దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తన నిష్కపటమైన శైలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. సీఎం యోగి ఇప్పుడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. సి ఓటర్ సహకారంతో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇది వెల్లడైంది. ఈ సర్వేలో 36 % మంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఇష్టపడ్డారు. దీనితో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా …
Read More »భక్తులను ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎక్కడంటే!
వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి కవిటి మండలంలోని బోరువంక గ్రామంపైనే పడుతుంది. ఎందుకంటే ఆ గ్రామంలోని ఉద్దానం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రతిసారీ వినూత్న రీతిలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటారు. ఇందులో భాగంగానే ప్రతి సారిలా ఈ ఏడాకి కూడా వినూత్న రీతిలో కదంభ పుష్పాలతో ప్రత్యేక గణపయ్యను ప్రతిష్టించారు. యూత్ క్లబ్కు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ మండపం దగ్గర ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా …
Read More »గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ కారిడార్ కోసం మూడు వేర్వేరు అలైన్మెంట్లను పరిశీలించిన కేంద్రం, చివరికి 744.5 కి.మీ.ల అలైన్మెంట్ను ఎంపిక చేసింది. ఇది తిరుపతి గుండా వెళ్తే భక్తులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు కారిడార్ను 576.6 కి.మీ.ల అలైన్మెంట్తో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. …
Read More »డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు వెబ్ఐచ్ఛికాల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు వెబ్ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 26 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఉన్నత విద్యామండలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు వెబ్ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 26 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు …
Read More »మరోసారి ఉలిక్కిపడ్డ విజయనగరం.. ఉగ్రకుట్ర కేసులో మరో కీలక సూత్రధారిని అరెస్ట్..!
విజయనగరం జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఐసిస్ ఉగ్రకుట్ర కేసు మరోసారి కలకలం రేపింది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరొక కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలిబ్ను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అబూ తలిబ్ను ఎన్ఐఏ సిబ్బంది అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పలువురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా అరెస్టైన …
Read More »తెలుగు రాష్ట్రాల గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, …
Read More »విశాఖలో అతిపెద్ద ‘గూగుల్’ డేటా సెంటర్.. 75 వేల కొత్త జాబ్స్ వచ్చేస్తున్నాయ్!
సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ గూగుల్..1 గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద హైపర్స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి సైతం విశాఖ వేదిక కానుంది.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పుడు వైజాగ్లోనూ అడుగుపెట్టనుంది. సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా …
Read More »