గతనెల ఆగస్ట్లో కూడా విద్యాసంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల. ఇప్పుడు కూడా విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ మూడు రోజులు. ఆ తర్వాత దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఇప్పుడు వరుసగా.. విద్యార్థులకు భారీ శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో వరుసగా సెలవులు ఉండనున్నాయి. 6వ తేదీ (శనివారం) గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, …
Read More »ఆర్ఆర్బీ రైల్వే టీచర్ ఉద్యోగాలు.. మరో వారంలోనే రాత పరీక్షలు షురూ!
వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) విడుదల.. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ నుంచి సిటీ …
Read More »మరో 4 రోజుల్లోనే ఏపీపీఎస్సీ FBO ప్రిలిమినరీ 2025 రాత పరీక్ష.. OMRలో ఈ చిన్నతప్పు చేశారో గోవిందా..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో మొత్తం 691 ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్ 7వ తేదీన ప్రిలిమినీర రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం పోస్టుల్లో ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు 1,17,958 మంది దరఖాస్తు చేసుకున్నారని.. 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ 13 జిల్లాల్లో …
Read More »సీబీఎస్ఈ స్కూల్ నిర్వాకం.. పదో తరగతి విద్యార్థుల మార్కుల మెమోలు మిస్సింగ్!
పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాలలో వెలుగు చూసింది… సీబీఎస్సీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన …
Read More »ఇప్పట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 ఫలితాలు లేనట్లే.. ధర్మాసనంపైనే అందరి ఆశలు!
ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. వీటికి సంబంధించిన పలు కేసులు హైకోర్టులో ఉన్నందున.. అన్ని పోస్టుల నియామకాలు పెండింగ్లో పడిపోయాయి. దీంతో హైకోర్టు వీటిపై తీర్పు వెలువరించాకే ఈ పరీక్షల తుది ఫలితాలు వెల్లడిస్తామని.. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. వీటికి సంబంధించిన పలు కేసులు హైకోర్టులో ఉన్నందున.. అన్ని పోస్టుల నియామకాలు పెండింగ్లో పడిపోయాయి. దీంతో హైకోర్టు …
Read More »నేటి నుంచి మెగా డీఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. మీకు కాల్ లెటర్ వచ్చిందా?
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు ఇటీవల ఫలితాలు వెలువరించిన సంగతి తెలిసిందే. మెరిట్ జాబితాలోని అభ్యర్ధులకు 1:1 నిష్పత్తిలో తొలి విడత ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది.. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు ఇటీవల ఫలితాలు వెలువరించిన సంగతి తెలిసిందే. మెరిట్ జాబితాలోని అభ్యర్ధులకు …
Read More »నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో 13,217 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!
రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్ఆర్బీ)లో గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) (ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ), గ్రూప్ బీ- ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ (ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్) పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ ఆర్ఆర్బీ-XIV) ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) నోటిఫికేషన్ను విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) గుడ్న్యూస్ చెప్పింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్ఆర్బీ)లో గ్రూప్ ఏ- ఆఫీసర్స్ …
Read More »మీరూ బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? టి-శాట్లో స్పెషల్ డిజిటల్ కంటెంట్ మీకోసమే..
ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందించేందుకు టి-శాట్ నెట్వర్క్ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్ కంటెంట్ను అందించనున్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఐబీపీఎస్ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న.. రాష్ట్ర నిరుద్యోగులకు టి-శాట్ నెట్వర్క్ ఛానల్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందించేందుకు టి-శాట్ నెట్వర్క్ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రత్యేక డిజిటల్ కంటెంట్ను అందించనున్నట్లు …
Read More »తెలంగాణలో విద్యార్థులకు పండగ.. 13 రోజులు దసరా సెలవులు
తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా 13 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఆగస్ట్ నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. ఇది పండగ సీజన్. విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ నెలలో చాలా రోజుల పాటు సెలవులు ఉండగా, సెప్టెంబర్లో కూడా భారీగా విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. హిందువులకు …
Read More »ఈసారి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరిలోనే.. పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు!
2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు యేటా ఇంటర్ పరీక్షలు కేవలం మార్చి నెలలోనే జరిగేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఒక నెల ముందుగానే అంటే 2026 ఫిబ్రవరి నెలలోనే ఈ పరీకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యేటా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మార్చి నెలలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను నెల ముందుగానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం …
Read More »