అరటిపండు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నీ, పచ్చి అరటిపండ్లు కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా.? చాలా తక్కువ మందికి మాత్రమే అరటి కాయ ప్రయోజనాల గురించి తెలిసి ఉంటుంది. కానీ, పచ్చి అరటికాయతో కూడా పుట్టేడు లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. అరటి కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని నిపుణులు …
Read More »భారత్కి ఇబ్బంది లేదు.. వేరే మార్గాల్లో క్రూడాయిల్.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన
ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ కావడం- గేమ్ఛేంజర్ అవుతుందా? దాడులు చేసిన తర్వాత, ట్రంప్ శాంతిమంత్రం జపించినా, అంతా కూల్ అవుతుందా? ప్రపంచం మీద ఇరాన్ కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. క్రూడాయిల్ సరఫరా ఆపేస్తామంటే చాలు, మనం హడలిపోతాం.. ఎందుకంటే, క్రూడాయిల్ సరఫరాను ఇరాన్ ఆపేస్తే, అంతర్జాతీయంగా సమస్య వస్తుంది. ఒకవైపు హార్ముజ్ జలసంధి మార్గం మూసివేత.. మరోవైపు క్రూడాయిల్ నిలిపివేతతో.. ధరలు అమాంతం పెరిగితే, మనదేశంలోనూ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ …
Read More »మరో 2 రోజుల్లోనే యూజీసీ నెట్ రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ లింక్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (యూజీసీ- నెట్) జూన్ సెషన్ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. నెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా …
Read More »హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాం.. ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడుః పవన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రమణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రమణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …
Read More »నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీగా ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్!
దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న …
Read More »దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..
ప్రైవేట్ స్కూల్స్ తెలుసు..ప్రైవేటు హస్పిటల్స్ కూడా తెలుసు..ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇలా అనేక రంగాలు ప్రైవేటు పరంగా పనిచేస్తున్నాయి. కానీ, మీరు ఎప్పుడైనా ప్రైవేట్ రైల్వే స్టేషన్ను చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఈ రైల్వే స్టేషన్ ను చూస్తే మీరు షాక్ అవుతారు.. ఎందుకంటే.. ఇది రైల్వే స్టేషనా లేకా వరల్డ్ క్లాస్ విమానాశ్రయమా అనుకునేలా ఉంటుంది..అంతేకాదు.. ఈ స్టేషన్ పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని గుర్తించి ASSOCHAM నుండి GEM సస్టైనబిలిటీ సర్టిఫికేషన్లో 5-స్టార్ రేటింగ్ను …
Read More »మద్యమే కాదు.. ఈ అలవాట్లు కూడా లివర్ ను దెబ్బతీస్తాయి.. ఎలాగో తెలుసా..?
మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది దీన్ని పట్టించుకోరు. లివర్ కు నష్టం కలిగించే కారణం మద్యం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి మద్యం తీసుకోకపోయినా కూడా చాలా అలవాట్లు మనకు లివర్ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.తల నొప్పి తగ్గించుకోవడానికోసం తరచూ మందులు వాడే అలవాటు చాలా మందికి ఉంది. అయితే ఎక్కువగా పెయిన్ కిల్లర్లు లేదా ఇతర మందులు వాడటం వల్ల లివర్ పై ఒత్తిడి పడుతుంది. ఇది కొంత కాలానికి లివర్ …
Read More »భారత్ మాతాకీ జై.. దద్దరిల్లిన ఎయిర్పోర్ట్! ఇరాన్ నుంచి స్వదేశానికి విద్యార్థులు.. ఎంతమంది వచ్చారంటే?
ఇరాన్లోని సంఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించి 290 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం సహకారం అభినందనీయం. ఆపరేషన్ సింధు ఇజ్రాయెల్ నుండి కూడా పౌరులను తరలించనుంది.ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 290 మంది భారతీయ పౌరులను ఇండియాకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సమయంలో ‘భారత్ మాతా కీ జై’, …
Read More »ఇది కదా మోదీ దౌత్యం అంటే.. భారత విమానాలకు మాత్రమే ఎయిర్ స్పేస్ తెరిచిన ఇరాన్!
ఇజ్రాయెల్తో యుద్దం వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క భారతీయ విమానాలను మాత్రమే తమ దేశ గగనతలంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. భారతీయ విమానాలకు ఇరాన్ ఎయిర్ స్పేస్ తెరిచింది. దీంతో మూడు భారతీయ విమానాలు ఇరాన్కు బయలుదేరుతున్నాయి. ఆపరేఫన్ సింధూను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1000 మంది విద్యార్ధులను భారత్కు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 120 మంది భారతీయ విద్యార్ధులను కేంద్రం స్వదేశానికి తరలించింది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులకు భూమార్గం మీదుగా అర్మేనియా తీసుకొచ్చి అక్కడి నుంచి …
Read More »రాత్రిళ్లు నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్లో పడ్డట్లే!
అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే నిద్ర రాబోయే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమని వైద్యులు చెబుతుంటారు. శరీరాన్నిఎప్పటికప్పుడు మలినాల నుంచి శుభ్రంగా ఉంచడానికి నిశ్శబ్దంగా పనిచేసే..రోజంతా కష్టపడి పనిచేసిన వారికి రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది. అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే …
Read More »