జాతీయం

స్పెర్మ్ ఫేసియల్.. చర్మ సౌందర్యానికి సరికొత్త చికిత్స..

కొంతమంది హాలీవుడ్ భామలు తమ చర్మ సౌందర్యానికి వీర్యంతో ఫేసియల్ చేసుకోవడం కారణమని చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ ఫేసియల్ ప్రత్యేకమైన సాల్మన్ చేపల నుంచి సేకరించింది కావడం గమనార్హం. ఈ చికిత్స భారత్లో సైతం ప్రస్తుతం అందుబాటులో ఉంది.ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫేసియల్స్​తో పాటు వివిధ రకాల క్రీములు, చికిత్సలను వాడుతారు. కొంతమంది ముఖ్యంగా సినీ తారలు, మోడల్స్​ కొన్ని రకాల ఇంజెక్షన్ల ద్వారా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటారు. అయితే …

Read More »

బుమ్రాను పొగుడుతూనే సిరాజ్ గాలి తీసిన ఆసీస్ స్పీడ్ స్టార్..

జస్ప్రీత్ బుమ్రా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో భారత విజయాలకు ప్రధాన స్తంభంగా నిలిచాడు. బ్రెట్ లీ అతని ప్రతిభను ప్రపంచ స్థాయికి మించినదిగా అభివర్ణించారు. బుమ్రా కేవలం బౌలర్‌గా మాత్రమే కాకుండా, నాయకుడిగా కూడా భారత జట్టుకు ఎనలేని బలం తీసుకొచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా, భారత జట్టు విజయానికి ముఖ్య పాత్రా పోషిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనే 21 వికెట్లు తీసిన …

Read More »

ఏడేళ్లలో 18,714 కిలోమీటర్ల హైవేల నిర్మాణం.. కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..

అక్టోబర్ 31, 2024 నాటికి భారతమాల పరియోజన పథకం కింద కేంద్రప్రభుత్వం నాటికి మొత్తం 26,425 కి.మీ పొడవున హైవే ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు భారతమాల పరియోజన కింద రూ. 4.72 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.భారతమాల పరియోజన పథకం కింద అక్టోబర్ 31, 2024 నాటికి మొత్తం 26,425 …

Read More »

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. అయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి కేంద్రం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.భారతదేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధిక వేతనాలపై పెన్షన్‌లకు సంబంధించిన ఎంపికలు/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి యజమానులకు తుది పొడిగింపును మంజూరు చేసింది. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం …

Read More »

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఓ పార్సెల్ కొరియర్ అయింది.. ఢిల్లీలో ఆ అడ్రస్ తప్పుగా ఉండడంతో అక్కడ పార్సిల్ బాయ్ కి అనుమానం వచ్చింది. ఆ సమాచారాన్ని విశాఖలోని పార్సల్ సంస్థకు అందించి తిరిగి ఆ పార్శిల్ ను వెనక్కి పంపారు. దీనిపై పోలీసులకు సైతం సమాచారం అందించారు.. ఆ తర్వాత ఓ పాడుబడ్డ ఇంట్లో అసలు సీన్ వెలుగు చూడటం సంచలనంగా మారింది.గంజాయి స్మగ్లింగ్ పై నిఘా పెరగడంతో.. స్మగ్లర్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల రైల్వే స్టేషన్‌లో అనుమానితులను పట్టుకొని డ్రై …

Read More »

G20 టాలెంట్ వీసాకు కేంద్రం ఆమోదం.. ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే?

కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ G20 టాలెంట్ వీసా ప్రతి పాదనను తీసుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా దేశం మరింత అభివృద్ధి చెందాలంటే G20 టాలెంట్ వీసా చాలా అవసరమన్నారు. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇది అమలులో ఉంది.గ్లోబల్ అకడమిక్, టెక్నాలజికల్ సహకారం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ G20 టాలెంట్ వీసాను ఆమోదించింది . G20 దేశాలకు చెందిన పండితులు, పరిశోధకులు నిపుణులను ఆకర్షించడం, …

Read More »

అంబేద్కర్ చుట్టూ రాజకీయాలు.. వారి తీరును బహిర్గతం చేస్తున్నారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సంచలన ట్వీట్

అంబేద్కర్‌ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కొత్త రగడ రాజుకుంది.. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఉభయసభల్లో దుమారం రేపాయి.. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలన్న విపక్షం డిమాండ్‌ చేస్తోంది.. పార్లమెంట్‌ ఆవరణలో అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.. అమిత్‌షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండి కూటమి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఇండి కూటమి నిరసనలపై బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు నడ్డా గురువారం కీలక ట్వీట్ చేశారు.. నిన్నటినుంచి సత్యం, …

Read More »

రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

రోజూ ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం హైడ్రేట్ గా ఉండటంతోపాటు ఊపిరి తిత్తులకు కూడా బలేగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఉప్పునీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని యాసిడ్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏమేం లాభాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఉప్పు లేని ఆహారం తినడం చాలా కష్టం. ఎందుకంటే చప్పగా ఉంటుంది. అయితే ఆహారంలో ఉప్పు తీసుకోవడమే కాదు, రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని …

Read More »

మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీలో దూసుకుపోతున్న ఇండియా.. భారీగా వృద్ధిరేటు..

హెడ్ సెట్ తయారీ రంగంలో ఇండియా దూసుకెళ్తుంది. తాజాగా ఆ రంగంతో కొత్త రికార్డును సాధించింది. 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద పార్లమెంటులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,90,366 కోట్ల నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగింది.మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీలో భారత్ సరికొత్త రికార్డు సాధించింది. దేశంలో ఉపయోగించే 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్, …

Read More »

కాల్పులతో దద్దరిల్లిన జమ్ముకశ్మీర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

జమ్ముకశ్మీర్ బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు.. దీంతో బలగాలు అప్రమత్తమై ఉగ్రవాదుల కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టారు.. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్ముకశ్మీర్‌ మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరకాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.. టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూల్గాంలో …

Read More »