మీరు కూడా చర్మంపై అలెర్జీ, మచ్చలు, చర్మం పొడిబారడం, కోతలు, వడదెబ్బ, దురద వంటి ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా..? వాటికి చికిత్స చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాన్ని వెతుకుతుంటే పతంజలి దివ్య కాయకల్ప తైలం మీకు ఒక బెస్ట్ ఆయుర్వేద ఎంపిక. ఈ నూనె చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని పతంజలి పరిశోధనా సంస్థ పేర్కొంది. ఆయుర్వేదంలో మూలికలతో తయారు చేసిన మందులు, ప్రస్తుత కాలుష్య వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై మచ్చలు, దురద, అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, …
Read More »రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు..ఆసక్తికరంగా మారిన ఎన్నికలు.. ఎవరి బలం ఎంతో తెలుసా..
భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఓటింగ్ మంగళవారం (సెప్టెంబర్ 9న) జరుగుతుంది. NDAకి చెందిన CP రాధాకృష్ణన్, భారత కూటమికి చెందిన సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఇద్దరు అభ్యర్థులు అనుభవం, విభిన్న నేపథ్యాలను కలిగి ఉన్నాయి. లోక్సభలో NDAకి మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని.. అయితే ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డికి ఐక్యంగా మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం అయింది. సెప్టెంబర్ …
Read More »దేశ ప్రజలకు ప్రధాని మోదీ బర్త్డే గిఫ్ట్.. ఈ నెల 17న సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం!
సెప్టెంబర్ 17న తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పనున్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జేపీ నడ్డా తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహుమతిని అందించనున్నారు. దేశంలోని మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ …
Read More »భారత్ – ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం..! సంతకాలు చేసిన ఇరు దేశాల ఆర్థిక మంత్రులు
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) పై సంతకం చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించి, వాణిజ్యాన్ని పెంచుతుంది. ఇది 1996 ఒప్పందానికి ప్రత్యామ్నాయంగా ఉంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, భారత ఆర్థిక మంత్రి సంతకం చేసిన కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య పరస్పర పెట్టుబడులను సులభతరం చేస్తుంది. భారత్ కొత్త పెట్టుబడి ఒప్పందాల నమూనాకు అనుగుణంగా, ఈ …
Read More »పదో తరగతి అర్హతతో.. ఇంటలీజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు! లక్షల్లో జీతం..
ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్ బ్యూరోల్లో (SIBs) విధులు నిర్వహించవల్సి ఉంటుంది.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 455 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ …
Read More »భారత్లో టాప్ 10 ఐఐటీలు ఇవే.. ఇక్కడ ఇంజనీరింగ్ చదివితే లైఫ్ సెటిలంతే!
దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్ పదిలంగా ఉంటుంది. 2025 నాటి NIRF ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ఐఐటీలు, వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఇంజనీరింగ్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలి. దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్ పదిలంగా ఉంటుంది. …
Read More »ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలకు చెక్..
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్లలోనే. ధర తక్కువ ఉండటం, అన్నీ చోట్లకు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైల్వే బలోపేతానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణీకుల భద్రత, భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు నార్త్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్ల పరిధిలోని అన్ని ప్యాసింజర్ కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్లో …
Read More »గ్రహణం విడుపు తర్వాత మీ రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేయాలంటే..
పౌర్ణమి హిందూ మతంలోని ముఖ్యమైన తిథుల్లో ఒకటి, ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఈ రోజున పూజలు చేయడం, దానాలు చేయడం, ఉపవాసం ఉండటం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. అయితే భాద్రప్రద మాసం పౌర్ణమి తిథికి మరింత ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి పితృ పక్షం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుంది. ఈ సంవత్సరం భాద్రపద పూర్ణిమ …
Read More »మరో వారంలోనే ఎస్బీఐ పీఓ ఆన్లైన్ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే
ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షల నిర్వహణకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలు …
Read More »ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీలో లెక్చర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు!
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు …
Read More »