ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో.. భారతదేశం సాంకేతికత, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆవిష్కరణలతో సహా అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా.. భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.. దీనంతటికీ.. మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కారణమని.. అందుకే భారత్ ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ పలువురు విదేశీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇదే విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. పలు వేదికలపై మాట్లాడటం ఆసక్తి రేపుతోంది.. …
Read More »చిన్న వయస్సులోనే రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? నిపుణులు ఏమంటున్నారు?
అకాల పీరియడ్స్ రావడం కూడా ఈ వ్యాధి ముప్పును పెంచుతుందని డాక్టర్ శృతి అంటున్నారు. అంతే కాకుండా స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మద్యపానం, ధూమపానం వంటి జీవనశైలి కారకాలు..కొన్ని దశాబ్దాల క్రితం వరకు 50 ఏళ్లు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు వచ్చేవి. కానీ ఇప్పుడు 30 నుండి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. ICMR ప్రకారం.. 2020 సంవత్సరంలో భారతదేశంలో 13.9 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇది 2025 నాటికి 15 …
Read More »ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే..
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది.. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు..కోవిడ్19 మహమ్మారి రెండేళ్ల పాటు విలయతాండవం చేసింది.. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు …
Read More »చలికాలంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అసలు చలికాలానికి గుండెకు ఉన్న సంబంధం ఏమిటి..? చలికాలంలోనే అది కూడా తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువగా గుండెపోటు రావడానికి గల కారణం ఏమిటి..? ఎండాకాలం, వానాకాలంతో పోల్చితే చలికాలంలో ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తున్నాయి. చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. రక్తప్రవాహం తగ్గి గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. రక్తపీడనం ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదముంది. అధిక శారీరక శ్రమ, నిద్రలేమి, పని ఒత్తిడి, మానసిక సమస్యలు, తదితర కారణమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. చలిలో …
Read More »అడిలైడ్ టెస్ట్ ఓటమితో రోహిత్ శర్మపై కీలక నిర్ణయం.. అదేంటంటే?
అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమి తర్వాత, బ్రిస్బేన్లో ఎలాంటి వ్యూహాన్ని ఉపయోగిస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటుందా? కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఓపెనింగ్ చేస్తాడా? ఈ ప్రశ్నలకు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వచ్చింది. మూడో టెస్టులో కూడా రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడగలడని వార్తలు వస్తున్నాయి. మొదటి, రెండవ టెస్ట్ మాదిరిగానే, భారత జట్టు మరోసారి జైస్వాల్తో కూడిన ఓపెనింగ్ జోడీని రంగంలోకి దించగా, రాహుల్, రోహిత్ శర్మ ఐదో లేదా ఆరో …
Read More »ఆయుర్వేద డిటాక్స్ టీతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఈ సమస్యలకు చెక్!
ఈ టీ ప్రయోజనాలు, దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఈ ఆయుర్వేద టీని CCF టీ అని కూడా అంటారు. జీలకర్ర, కొత్తిమీర, సోపుతో చేసిన ఈ టీని తాగడం వల్ల జీర్ణ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నిపుణులు ఈ టీ కొన్ని ప్రయోజనాల గురించి వెల్లడించారు..ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, చాలా మందికి వివిధ రకాల మందులు తీసుకునే అలవాటు ఉంటుంది. అవి చాలా దుష్ప్రభావాలను కలిగిస్తాయి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అనేక సాధారణ సమస్యలను …
Read More »5 నెలల వ్యాలిడిటీ, 320GB డేటాతో బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్!
ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది కస్టమర్లు తమ నంబర్లను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNLకి పోర్ట్ చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందజేయడమే దీనికి కారణం. ఈ సిరీస్లో బీఎస్ఎన్ఎల్ 5 నెలల చెల్లుబాటుతో కొత్త, చాలా చౌక రీఛార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా చౌకగా ఉంటుంది. ఈ ప్లాన్ని యాక్టివేట్ చేయడానికి కస్టమర్ రూ.997 …
Read More »‘బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’.. పార్లమెంట్ చరిత్రలో తొలిసారి ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం..
పార్లమెంట్లో అదానీ -సోరోస్ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య రచ్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.. పార్లమెంట్ చరిత్రలో తొలిసారి రాజ్యసభ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం సంచలనంగా మారింది.. రాజ్యసభలో తమకు మాట్లాడడానికి ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఆరోపించింది.. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఛైర్మన్గా ఉన్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్పై రాజ్యసభ సెక్రటరీ జనరల్కు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. …
Read More »అందుకే మన రక్తం తాగుతాయట.. దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?
దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ ,మలేరియా, చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు.. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి.. బెడద కూడా రెట్టింపు గానే ఉంటుంది.. అయితే కొందరు ఎక్కువగా దోమ కాటికి గురవుతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు …
Read More »శీతాకాలంలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సీజన్లో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది.. చలికాలంలో గుండెపోటు ముప్పు 30 శాతం పెరుగుతుందని ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఈ సీజన్లో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వేసవితో పోలిస్తే శీతాకాలంలో గుండెపోటు ముప్పు 25 శాతం పెరుగుతుందని AIIMS పరిశోధనలో తేలింది. చల్లని సీజన్లో, తక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. …
Read More »