పెళ్లి పనులు ప్రారంభం.. పసుపు దంచే కార్యక్రమంలో శోభిత.. ఫ్యామిలీ పిక్స్ వైరల్

శోభిత ధూళిపాళ ప్రస్తుతం పెళ్లి పనుల్ని ప్రారంభించింది. పసుపు దంచడంతోనే పెళ్లి పనుల్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అయిన తరువాత ఇతర పనుల్ని ముట్టుకుంటారు. అంటే పెళ్లి తంతులో మొదటి ఘట్టం ప్రారంభం అయినట్టే. మరి ఇంత వరకు పెళ్లి డేట్‌ని అయితే ఈ జంట ప్రకటించలేదు.

About amaravatinews

Check Also

బెట్టింగ్ మాఫియాపై ఈడీ ఫోకస్.. ఈ సెలబ్రిటీలే నెక్స్ట్ టార్గెట్..?

బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *