Tag Archives: India

చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??

ఇందులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి పాఠశాలలో ప్రవేశం పొందే వరకు ఆధార్-పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆధార్ కార్డ్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ ఏమయవుతాయో మీకు తెలుసా? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆధార్ కార్డ్: ఆధార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగించబడుతుంది. గుర్తింపు, చిరునామాకు రుజువుగా …

Read More »

అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల సంఖ్య 250 దాటింది.. గ్లోబల్ మార్కెట్‌లో భారత్ వాటా పెరిగిందిః ఇస్రో ఛైర్మన్‌

ఇస్రో ఇప్పటి వరకు 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించామని, అంతరిక్ష రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని సోమనాథ్ పేర్కొన్నారు.భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వారి సహకారంతో గ్లోబల్ మార్కెట్‌లో దేశం మరింత వాటాను పొందగలదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్‌లో మరింత వాటాను కైవసం చేసుకునేందుకు భారత్ తన అంతరిక్ష కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తోంది. శుక్రవారం(నవంబర్ 29) కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన దేశ ఫ్లాగ్‌షిప్ స్టార్టప్ …

Read More »

నర్మదా నది నుంచి బయటపడుతున్న బంగారు నగలు.. మోహరించిన పోలీసులు

జబల్‌పూర్‌లోని నర్మదా నదిలో బయల్పడిన ఇప్పటివరకు లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. గౌరీఘాట్ ప్రాంతంలోని భటోలి నిమజ్జన చెరువులో చోరీకి గురైన లక్షల రూపాయల విలువైన నగలను దొంగలు పడేస్తుంటారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగలు లక్షల విలువైన నగలను నర్మదా నదిలో పడేసేవారు. అయితే పోలీసులు చాలా శ్రమించి దొంగను పట్టుకున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న దొంగతనాల ఘటనలను ఛేదించేందుకు పోలీసులు రకరకాలుగా ప్రయత్నాలు …

Read More »

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..

తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …

Read More »

కొనసాగుతున్న మహా సస్పెన్స్‌.. మహాయుతి కీలక భేటీకి అమావాస్య ఎఫెక్ట్..

మహారాష్ట్ర సీఎం ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా మహాయుతి నేతల కీలక సమావేశం రద్దవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే అమావాస్య కారణంగానే మహాయుతి మీటింగ్‌ రద్దైనట్లు తెలుస్తోంది. రెండ్రోజులపాటు శుభముహూర్తాలు లేకపోవడం సమావేశాన్ని క్యాన్సిల్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ లేదా ముంబై ఈ సమావేశం నిర్వహంచనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్‌ రద్దవ్వడంతో షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. రెండ్రోజులపాటు అక్కడే ఉండి… ఆదివారం నాటి మీటింగ్‌కు హాజరవుతారంటూ శివసేన నేతలు చెబుతున్నారు. అయితే షిండే ఇంకా అసంతృప్తితో …

Read More »

అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు..

అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్‌లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌ వెలుపల అక్రమంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున …

Read More »

మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా.? గుండెపోటు వస్తుంది జాగ్రత్త..

గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే జీవనశైలి మొదలు తీసుకునే ఆహారం వరకు గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మనందరకీ తెలిసిందే. అయితే మరో అలవాటు కూడా గుండె జబ్బులు వచ్చేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇటీవల గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఆడుతుపాడుతు ఉంటూనే ఆద్యాంతరంగా తనువు చాలిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు …

Read More »

Heart Attack: యువతలో గుండెపోటు ఎందుకు పెరుగుతోంది..? నిపుణుల షాకింగ్‌ విషయాలు!

మారుతున్న జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం లైఫ్‌ స్టైల్‌ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇటీవల కాలంలో గుండెపోటుతు మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. గుండెపోటు ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితి. యువకులను సైతం వదలడం లేదు. ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సెలబ్రెటీలు, క్రికెట్‌ ప్లేయర్లు దీనిబారిన పడుతున్నారు. తాజాగా పుణె వేదికగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు …

Read More »

చలికాలంలో రోజుకెన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా..? చాలా మంది చేసే పొరబాటు అదే

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది తగినంతగా నీళ్లు తాగరు. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, ఈ కాలంలోచలికాలం మొదలైంది. చలిగాలుల కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది నీళ్లు తాగాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ శీతాకాలంలో కూడా శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుచేత చలి కాలంలో తీసుకునే ఆహారం నుంచి మనం తాగే నీటి …

Read More »

ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. జాగ్రత్తగా ఉండాలని సూచన!

పెన్సిల్వేనియాలో డోనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకోగలిగారు. దీని తర్వాత, సెప్టెంబర్‌లో, ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌పై రైఫిల్‌తో కాల్పులు జరిగాయి.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇంకా పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తాను నమ్మడం లేదని పుతిన్ అన్నారు. మరోవైపు ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు పుతిన్. ట్రంప్ అనుభవజ్ఞుడు, తెలివైన రాజకీయవేత్త అని ఆయన కొనియాడారు. అయితే …

Read More »