మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతిని హత్య చేసిన మహేందర్.. తల, కాళ్లు, చేతులను మూసీలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికినప్పటికీ.. మృతురాలి శరీర భాగాలు లభించలేదు. వరద ప్రవాహానికి శరీర భాగాలు కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. మృతురాలి మొండెం ప్రస్తుతం గాంధీ మార్చురీలోనే ఉంది. ఇప్పటికే నిందితుడు మహేందర్ను చర్లపల్లి జైలుకు తరలించారు మేడిపల్లి పోలీసులు. పక్కా ప్లాన్తో మర్డర్ చేశాడు మహేందర్. భార్యను చంపేశాక ఆమె బాడీని మాయం …
Read More »