ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. మరి ఆయన ఈ నోటీసులపై పై కోర్టుకు వెళ్తారా..? విచారణకు హాజరవుతారా..? డీటేల్స్ తెలుసుకుందాం…మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసినందుకు ఒవైసీ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలి కోర్టు …
Read More »మీ పాదాలు, చేతులు మాటి మాటికీ చల్లబడుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా
సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడటం కామన్. ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ కొందరికీ ఎల్లవేళలా ఇలా పాదాలు, చేతులు చల్లగానే ఉంటాయి. ఇది అనారోగ్యానికి సంకేతం. మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు..చల్లని గాలి ఒంటికి తాకితే ఒక్కసారిగా చేతులు, కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అనంతరం కాసేపటికే ఒళ్లు మళ్లీ వేడెక్కుతుంది. ఇలా చల్లని వాతావరణంలో శరీర భాగాలు వేడెక్కుతున్నాయి అంటే అది మంచి ఆరోగ్యం అని అర్ధం. …
Read More »ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై వ్యక్తి పేరుతో పాటు తల్లి పేరు తప్పనిసరి..!
జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మే 1 నుండి అమలు కానుంది. అయితే, అనాథలకు ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తుల పేర్లను గమనిస్తే.. ముందు ఆ వ్యక్తి పేరు (First Name), తర్వాత ఇంటి పేరు (Surname) లేదా తండ్రి పేరు కనిపిస్తుంది. అంతర్జాతీయ ట్రావెల్ డాక్యుమెంట్ …
Read More »ఈ నీరు అమృతం కన్నా పవర్ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
మెంతికూర సహాయంతో మనం అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చు.. మెంతులలో ప్రొటీన్, టోటల్ లిపిడ్, ఎనర్జీ, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? ఎప్పుడు తాగాలి.. ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.. అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి.. మెంతులను మసాలా …
Read More »బాబోయ్.. జమ్మూ కాశ్మీర్లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 8 మంది మృతి
నాలుగేళ్ల క్రితం మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కోలుకోలేదు. నాటి విధ్వంశాన్ని పూర్తిగా మరవకముందే తాజాగా జమ్మూకశ్మీర్ లో మరో వింత వ్యాధి ప్రబలింది. ఇప్పటికే ఈ అంతుచిక్కని వ్యాధి బారీన పడి ఎనిమిది మంది వరుసగా మృతి చెందారు. వీరిలో ఏడుగురు 14 ఏళ్లలోపు చిన్నారులు కావడం విశేషం..జమ్మూ కాశ్మీర్లో గుర్తుతెలియని వ్యాధితో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని రాజౌరీ జిల్లాలో అంతుబట్టని వ్యాధితో ఎనిమిది మంది మరణించారు. ఇక్కడి ఆసుపత్రిలో బుధవారం …
Read More »భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇంటర్ పాసైతే చాలు
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ 2025 విడుదలైంది. ఇంటర్ లేదా డిప్లోమా కోర్సులో సంబంధిత స్పెషలైజేషన్ లో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ప్రక్రియ వచ్చ ఏడాది జనవరి మొదటి వారంలో ప్రారంభం అవుతుంది..భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా ఎయిర్ ఫోర్స్లోనూ అగ్నివీర్ నియామకాలు చేపడుతున్నారు. అగ్నివీర్ వాయు(01/ 2026) ఖాళీల భర్తీకి సంబంధించి అర్హులైన …
Read More »2030 నాటికి ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగం వచ్చ ఐదేళ్లలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు 8వ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టెయినబిలిటీ ఆఫ్ ఈవీ వెహికల్ ఇండస్ట్రీ- ఈవీఎక్స్పో 2024 సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు..భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగం వచ్చే ఐదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రూ.20 లక్షల …
Read More »హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత..
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (89) కన్నుమూశారు.. శుక్రవారం (డిసెంబరు 20) నాడు గురుగ్రామ్లో తుదిశ్వాస విడిచారు.. ఓం ప్రకాష్ చౌతాలా గుండెపోటుతో మరణించారని ఐఎన్ఎల్డి పార్టీ అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. 89 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారని.. ఐఎన్ఎల్డి పార్టీ నేతలు వెల్లడించారు. ఓం ప్రకాష్ చౌతాలా మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తంచేశరాు.. కాగా.. ఈ ఏడాది అక్టోబర్ 5న జరిగిన …
Read More »బీఎస్ఎన్ఎల్ నుంచి చౌకైన ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు మారారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ పెంచడంతో వినియోగదారులు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిరంతరం Jio, Airtel, Viతో పోటీ పడుతోంది. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లతో ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఆకర్షిస్తోంది. బీఎస్ఎన్ఎల్ …
Read More »బాబోయ్.. కరోనా తర్వాత మరో ప్రాణాంతకమైన మహమ్మారి.. ఆ దేశంలో 60 కేసులు నమోదు..
కొవిడ్ వైరస్.. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి న్యూస్ తాజాగా తెలిపారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మరో మహమ్మారి.. బర్డ్ ఫ్లూ అని షాకింగ్ వార్త చెప్పారు. అమెరికాలో బర్డ్ ఫ్లూ తీవ్రమైన ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు తాజాగా వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ వైరస్.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్తను చెప్పారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మహమ్మారి.. బర్డ్ ఫ్లూ …
Read More »