జాతీయం

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్.. శబరిమలకు స్పెషల్ ట్రైన్లు, వివరాలివే..

తెలంగాణ నుంచి చాలా మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు ఆచరిస్తూ నిత్యం అయ్యప్పను పూజిస్తారు. శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. కొందరు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు ట్రావెల్స్, సొంత వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తుంటారు. అయితే అది కొంత ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్లను నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ …

Read More »

UP: మెడికల్‌ కాలేజీలో తీవ్ర విషాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం

ఉత్తర ప్రదేశ్‌‌లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది.. నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పది మంది శిశువులు సజీవదహనం అయ్యారు. ఒక్కసారిగా మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ కాలేజీలో …

Read More »

Ayyappa: శబరిమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఆ సమస్యకు చెక్, చార్‌ధామ్ యాత్రలో మాదిరిగానే..!

Ayyappa: కేరళలోని పథనంతిట్ట జిల్లాలో కొలువైన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 2 నెలల పాటు సాగే మండల మకరవిళక్కు పూజల కోసం నవంబర్ 15 (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఆలయ ద్వారాలను శబరిమల అర్చకులు తెరిచారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం నుంచే మండల మకరవిళక్కు పూజల కోసం.. అయ్యప్ప భక్తులు శబరిగిరులకు పోటెత్తారు. ఇక గతేడాది అయ్యప్ప దర్శనాల సందర్భంగా నెలకొన్న భక్తుల రద్దీ నేపథ్యంలో.. ఈసారి కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఇప్పటికే అన్ని …

Read More »

ఏపీకి కేంద్రం భారీ శుభవార్త.. రూ.85 వేలకోట్లు పెట్టుబడి.. ఈ నెల్లోనే ప్రధాని శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ రూ.85 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల(నవంబర్)లోనే శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. నవంబర్ 29వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తి అయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా నిలుస్తుంది. …

Read More »

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా పరిగణించబడుతుంది. ఈ రోజును దేవతల దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలుగు వారు నదీ స్నానం దీపదానం శివ పూజను చేస్తారు. ఉసిరి దీపాలు పెట్టి …

Read More »

Radhika Merchant: పేరు మార్చుకున్న అంబానీ చిన్న కోడలు.. పెళ్లి తర్వాత కీలక నిర్ణయం!

Radhika Merchant: రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కోడలు రాధికా మర్చంట్ తన పేరును మార్చుకున్నారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు, తన ప్రేమికుడైన అనంత్ అంబానీని కొద్ది నెలల క్రితమే వివాహం చేసుకున్న రాధికా మర్చంట్.. పెళ్లి తర్వాత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది 2024, జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు రాధికా మర్చంట్. అదేంటి వివాహంతోనే అధికారికంగా ఎంట్రీ …

Read More »

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెలుగు సహా ఆరు భాషల్లో చాట్‌బాట్

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం (నవంబరు 15) నుంచి మండల మకరు విళక్కు యాత్రా సీజన్ ప్రారంభం కానుండగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పూర్తిచేశాయి. తాజాగా, శబరిమల యాత్రికులకు సేవల కోసం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ సర్కారు. దీనికి సంబంధించిన ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం ఆవిష్కరించారు. ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఈ చాట్‌బాట్ రూపొందించారు. స్మార్ట్‌ ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా ఆంగ్లం, …

Read More »

Nisha Madhulika: ఆమె వంటలకు కోట్లలో వీక్షకులు.. కాలక్షేపానికి మొదలెట్టి రిచెస్ట్ మహిళా యూట్యూబర్‌గా..!

Nisha Madhulika: అభిరుచి అవసరంతో పెనవేసుకున్నప్పుడు అది జీవితాలను మార్చే, వృత్తిని సృష్టించే ఒక ఆయుధంగా మారుతుంది. అది సామ్రాజ్యాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. వంటపై ఉన్న మక్కువ ఒక టీచర్‌ను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. కాలక్షేపం కోసం మొదలు పెట్టి ఇప్పుడు ఎందరికో శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లింది. 65 ఏళ్ల వయసులో అత్యంత ధనిక భారతీయ మహిళా యూట్యూబర్‌గా మార్చింది. ఆమెనే యూట్యూబ్‌లో సంచలనంగా మారిన నిషా మధులిక. ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. …

Read More »

Flight Tickets: ఎయిరిండియా ఫ్లాష్ సేల్.. రూ.1444కే విమాన ప్రయాణం.. ఒక్క రోజే ఛాన్స్!

Flight Tickets: విమాన ప్రయాణికులకు అదిరే ఆఫర్. తక్కువ ధరకే విమానంలో చక్కర్లు కొట్టవచ్చు. తరుచూ ప్రయాణం చేసే వారితో పాటు ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావించే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇందుకోసం దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫ్లాష్ సేల్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రత్యేక సేల్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1444కే విమానం ఎక్కడమే కాదు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు …

Read More »

భార్య ముందు అంకుల్ అన్నాడని.. బట్టల షాపు ఓనర్‌ను చితగ్గొట్టిన యువకుడు!

భార్యతో కలిసి ఓ బట్టల దుకాణానికి వెళ్లిన వ్యక్తిని.. షాప్ ఓనర్ అంకుల్ అని పిలవడంతో అతడి ఇగో దెబ్బతింది. దుకాణదారుడితో గొడవపడిన అతడ్ని.. భార్య సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. కానీ, ఆ వ్యక్తి మాత్రం దానిని జీర్ణించుకోలేక.. అంతటితో వదిలిపెట్టలేదు. కాసేపటికే తన స్నేహితులను వెంటేసుకుని వచ్చి ఆ షాప్ ఓనర్‌ను చితగ్గొట్టాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుగొలిపే ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ప్రస్తుతం …

Read More »