జాతీయం

మందుబాబులుకు గుడ్‌న్యూస్.. ఇక అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు

Bar And Restaurants: కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాల సమయాన్ని మరికొన్ని గంటలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు.. మద్యం విక్రయాలు పెంచాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని పెంచడంతో.. అమ్మకాలు పెరిగి.. ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించుకునేందుకు వ్యాపారులకు …

Read More »

యూపీఐ చెల్లింపులపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆ లిమిట్ రూ. 5 లక్షలకు పెంపు.. చెక్ క్లియరెన్స్ గంటల్లోనే!

RBI Governor Cheques Clearance: ఈసారి కూడా అందరి అంచనాలకు అనుగుణంగానే.. అంతా ఊహించినట్లుగానే రెపో రేట్లను మార్చలేదు. దీంతో వరుసగా 9వ సారి కూడా ఈ రేట్లను యథాతథంగానే ఉంచింది. మంగళవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ సమావేశం నిర్ణయాల్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ వడ్డీ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయట్లేదు. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం.. ఏప్రిల్, మే …

Read More »

వినేశ్ ఫోగట్ అంశంపై చర్చకు నిరాకరణ.. పార్లమెంట్ నుంచి విపక్షాలు వాకౌట్

ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ అనర్హత అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశారు. వినేశ్ ఫోగట్ తాను పోటీ పడిన 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. తుదిపోరుకు కొద్ది గంటల ముందే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒలింపిక్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ.. …

Read More »

హెల్త్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తివేయండి.. నిర్మలా సీతారామన్ సమాధానం ఇదే!

GST on Insurance: గత కొన్ని రోజులుగా జీఎస్టీపై తీవ్ర చర్చ జరుగుతోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై విధించిన 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. …

Read More »

మహిళల కోసం కేంద్రం స్కీమ్.. గతేడాదే తెచ్చింది.. అంతలోనే షాకింగ్ ప్రకటన.. ఇక కష్టమే!

 మహిళా ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు.. వారిలో ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం (MSSC). ఇది వన్ టైమ్ ఇన్వె‌స్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో భాగంగానే దీనిని లాంఛ్ చేసింది. కేవలం మహిళలకు మాత్రమే ఇందులో చేరేందుకు అనుమతి ఉంటుంది. 2023 బడ్జెట్ సమయంలో తీసుకురాగా.. రెండేళ్ల వరకు గడువు విధించింది. అంటే 2025 మార్చి వరకు ఈ స్కీంలో చేరేందుకు …

Read More »

తెనాలి పానీపూరి బండి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం.. ఎందుకో తెలుసా? ఇది అరుదైన అవకాశం!

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పానీపురం బండి నిర్వహించే వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను పంపించారు. ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన మెఘావత్ చిరంజీవి.. రైల్వే స్టేషన్ వీధిలో పానీ పూరి అమ్ముతున్నారు. ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకునేవారు. ఆ తర్వాత ఆయన తన ఆలోచనను మార్చుకున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్‌ కింద మెప్మా రుణం …

Read More »

 ఏడాదికి రూ.32 వేలు ఆదా.. ఈ కేంద్రం స్కీమ్‌తో ఉచిత కరెంట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

PM Surya Ghar Yojana: నానాటికి పెరిగిపోతున్న విద్యుత్తు బిల్లులతో సామన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారేం చుపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు పొందవచ్చు. జీవితాంతం ఉచిత విద్యుత్తు పొందడమే కాదు మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయమూ పొందవచ్చు. అదే ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన. దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని …

Read More »

పోస్టాఫీస్ స్కీమ్స్.. కేంద్రం హామీతో బంపర్ రిటర్న్స్.. దేంట్లో లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PPF Calculator: సంపద సృష్టించుకునేందుకు చిన్న పెట్టుబడిదారులకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు.. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, మ్యూచువల్ ఫండ్లు ఇంకా బాండ్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇంకా రిస్క్ లేని పెట్టుబడుల విషయానికి వస్తే స్థిర ఆదాయం వచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఇంకా పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేందుకు,, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ సంపాదించుకునేందుకు.. గ్యారెంటీ రాబడి అందుకునేందుకు పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా …

Read More »

 గౌతమ్ అదానీ రిటైర్‌మెంట్ ప్రకటన.. ఇక వారి చేతుల్లోకి అదానీ గ్రూప్..!

అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (62) తన వారసత్వ ప్రణాళికలను వెల్లడించారు. ఈ క్రమంలో తాను ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న గౌతమ్ అదానీ.. తన 70వ ఏటా బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, సిమెంట్, పునరుత్పాదక ఇంధన, గ్యాస్ వంటి విభిన్న రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూప్ అదానీ నేతృత్వంలో కొనసాగుతుండగా.. ఆయన పదవీ …

Read More »

గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి అలర్ట్.. ఆ బ్యాంక్ UPI సేవలు బంద్.. షెడ్యూల్ టైమ్ ఇదే!

Maintenance Schedule: మన దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణా ప్రాంతాల్లోనూ యూపీఐ పేమెంట్స్ భరీగా పెరిగాయని చెప్పవచ్చు. ఇతర దేశాలకు సైతం యూపీఐ సేవలు విస్తరించాయంటే ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేదంటే యూపీఐ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి …

Read More »