వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?

  • తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో..
  • ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం
  • వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మందు..
  • వైఎస్ జగన్- ఎంపీ విజయసాయి సాయిరెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ
  • సమావేశానికంటే ముందే జగన్‌తో అరగంట పాటు..
  • విడిగా సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల భేటీ
  • ఆ సమయంలోనే సాయిరెడ్డిని మీడియాలో..
  • రాద్దాంతం అవుతున్న అసిస్టెంట్ కమీషనర్ శాంతి వ్యవహరంపై ప్రశ్నించిన జగన్
  • కొన్ని టీవి చానళ్లు పనిగట్టుకొని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయని..
  • ఆ చానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న సాయిరెడ్డి.

ఇంతకుమించి ఏమీ లేదు..!

  • 2020లో అసిస్టెంట్ కమీషనర్ ఎండోమెంట్స్‌గా..
  • శాంతిని సీతమ్మదారి ఆఫీసులో కలిశానని పేర్కొన్న సాయిరెడ్డి
  • అప్పటి నుంచి కూతురుగా భావిస్తున్నానని..
  • ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశానని వివరణ ఇచ్చిన సాయిరెడ్డి
  • శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను..
  • నా ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించానని జగన్‌కు వివరణ ఇచ్చిన సాయిరెడ్డి

About amaravatinews

Check Also

ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నయా ప్లాన్..! రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *