ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »ఏపీకి కేంద్రం మరో అదిరిపోయే శుభవార్త..
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. అమరావతి, పోలవరంతో పాటూ పలు కీలక ప్రకటనలు చేసింది. వీటితో పాటూగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటాపై కూడా క్లారిటీ వచ్చిది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,474.64 కోట్ల వాటా రానుంది.. ఇది గతేడాది కంటే రూ.5,776 కోట్లు (12.92%) అధికం అని కేంద్రం తెలిపింది. గత ఫిబ్రవరిలో రూ.49,364.61 కోట్లతో పోలిస్తే.. రూ.1,110 కోట్లు ఎక్కువ. కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.12,47,211.28 కోట్ల వాటాను పంచనుంది. ఇందులో 4.047% ఆంధ్రప్రదేశ్కు …
Read More »