Recent Posts

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తన నిష్కపటమైన శైలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. సీఎం యోగి ఇప్పుడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. సి ఓటర్ సహకారంతో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇది వెల్లడైంది. ఈ సర్వేలో 36 % మంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఇష్టపడ్డారు. దీనితో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా …

Read More »

భక్తులను ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎక్కడంటే!

వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి కవిటి మండలంలోని బోరువంక గ్రామంపైనే పడుతుంది. ఎందుకంటే ఆ గ్రామంలోని ఉద్దానం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రతిసారీ వినూత్న రీతిలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటారు. ఇందులో భాగంగానే ప్రతి సారిలా ఈ ఏడాకి కూడా వినూత్న రీతిలో కదంభ పుష్పాలతో ప్రత్యేక గణపయ్యను ప్రతిష్టించారు. యూత్ క్లబ్‌కు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ మండపం దగ్గర ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా …

Read More »

గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ కారిడార్ కోసం మూడు వేర్వేరు అలైన్‌మెంట్లను పరిశీలించిన కేంద్రం, చివరికి 744.5 కి.మీ.ల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. ఇది తిరుపతి గుండా వెళ్తే భక్తులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు కారిడార్‌ను 576.6 కి.మీ.ల అలైన్‌మెంట్‌తో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. …

Read More »