Recent Posts

ఓరీ దేవుడో.. క‌ళాశాల‌ను ముంచేసిన వ‌ర‌ద.. విద్యార్థుల అవస్థలు చూస్తే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు విద్యార్థులు తమ బ్యాగులను తలపై మోసుకుంటూ వదల్లోంచి బయటకు వెళ్తున్నారు. హాస్టళ్లు, తరగతి గది భవనాలు వంటి లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించటంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యా భవనాలకు ప్రవేశం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా జమ్మూలోని జీజీఎం సైన్స్ కళాశాల ప్రాంగణం మునిగిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. విద్యార్థులు కళాశాల నుంచి వ‌ర‌ద నీటిలో బ్యాగ్‌లు ప‌ట్టుకొని బ‌య‌ట‌కు …

Read More »

నార్కోటిక్స్‌ కేసు.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన!

కొంతమంది విద్యార్థులపై నమోదైన నార్కోటిక్స్ కేసుపై వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజుల మేడూరి స్పందించారు. విశ్వవిద్యాలయం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కఠిన శిక్షలు విధిస్తారని ప్రకటించారు. పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌ వాడుతున్నారని నమోదైన నార్కోటిక్స్‌ కేసుపై మహీంద్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ యాజుల మేడూరి స్పందించారు. దీనికి సంబందించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం …

Read More »

భారత్‌ అలా చేయకుంటే.. అమెరికా నుంచి మరో హెచ్చరిక! ఈ సారి ట్రంప్‌ సలహాదారు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్, భారత్ రష్యా నుండి ముడి చమురు దిగుమతిని ఆపకపోతే అమెరికా భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తుందని హెచ్చరించారు. భారత్ అమెరికన్ ఉత్పత్తులకు తన మార్కెట్లను తెరవడంలో మొండితనం చూపుతోందని ఆయన ఆరోపించారు. భారత్‌ రష్యా నుంచి ముడి చమురు వాణిజ్యాన్ని నిలిపివేయకుంటే భారత దిగుమతులపై విధించిన శిక్షాత్మక సుంకాలపై అమెరికా అధ్యక్షుడు తన వైఖరిని తగ్గించుకోరని డొనాల్డ్ ట్రంప్ ఉన్నత ఆర్థిక సలహాదారు హెచ్చరించారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ …

Read More »