Recent Posts

ప్రారంభమైన రబీ ఉల్‌ అవ్వల్‌ నెల..! మిలాద్‌ ఉన్‌ నబీ ఎప్పుడు జరుపుకోవాలంటే?

మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ రబీ ఉల్ అవ్వల్ 1447 AH (2025) నెలవంక కనిపించినట్లు ప్రకటించింది. ఆగస్టు 25, సోమవారం నుండి రబీ ఉల్ అవ్వల్ ప్రారంభం అవుతుంది. దీని ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం అయిన ఈద్ ఎ మిలాదున్ నబీ సెప్టెంబర్ 5, శుక్రవారం జరుపుకుంటారు. రబీ ఉల్ అవ్వల్ 1447 AH/2025 నెలవంక కనిపించినట్లు మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ (మూన్ సైటింగ్ కమిటీ), మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-డక్కన్ ప్రకటించింది. రబీ ఉల్ అవ్వల్ ఆగస్టు 25 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. …

Read More »

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆపేందుకే.. భారత్‌పై భారీ సుంకాలు! అమెరికా వింత వాదన

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై రెండోసారి సుంకాలు విధించిందని ప్రకటించారు. రష్యా చమురు దిగుమతులను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సుంకాలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై రెండోసారి సుంకాలు ప్రయోగించారని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఆదివారం అన్నారు. వాన్స్ మాట్లాడుతూ.. ఈ చర్యలు రష్యాకు చమురు …

Read More »

పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!

రైతన్నలారా… పత్తి సాగు చేస్తున్నవారికి కీలక సమాచారం. మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ 1 నుంచి 30లోపు నమోదు చేసుకోవాలి. ఆధార్, భూమి రికార్డులు, పంట వివరాలు అప్‌లోడ్ చేసి, తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. నమస్తే రైతన్నలూ.. ఈ ఏడాది మీరు పత్తి సాగు చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రైతులందరూ మద్దతు ధర అందుకునేందుకు… కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా… కపాస్ కిసాన్ …

Read More »