Recent Posts

ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిద్దరే బాధ్యులు.. కేబినెట్‌ ముందుకు కమిషన్‌ రిపోర్ట్‌!

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రాజెక్ట్‌ వైఫల్యానికి నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యులని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని.. అయినప్పటికీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను తొక్కి పెట్టారని కమిషన్ రిపోర్ట్‌ తేల్చి చెప్పింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో …

Read More »

మొలకెత్తిన వెల్లులి పడేస్తున్నారా.? మీ నస్టపోయినట్టే..

మొలకెత్తిన పండ్లు, కూరగాయల వినియోగం గురించి వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. మొలకెత్తిన పండ్లు లేదా కూరగాయలు ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది నమ్ముతారు. కానీ, ఇది తప్పని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన పండ్లు, కూరగాయాలు మన శరీరానికి ఎంతో మేలే చేస్తాయి. అందులో కొన్ని మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాయి. ఈ లిస్టులో తప్పక చేర్చాల్సింది మాత్రం వెల్లులినే. మొలకెత్తిన పండ్లు, కూరగాయల వినియోగం గురించి వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. మొలకెత్తిన పండ్లు లేదా …

Read More »

కూతురు అమెరికా నుంచి డబ్బులు పంపింది.. బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా

బైంసాలో పట్టపగలే చోటుచేసుకున్న చోరీ కలకలం రేపింది. అమెరికాలో ఉన్న కూతురు పంపిన రూ.5 లక్షలు బ్యాంక్‌ నుంచి డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి… తినేందుకు బార్‌ అండ్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన క్షణాల్లోనే స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు గల్లంతయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో చోరీ జరిగింది. ముథోల్ మండలానికి చెందిన ఎడ్‌బిడ్ గ్రామవాసి బొంబోతుల ఆనంద్‌ అమెరికాలో ఉన్న తన కూతురు పంపిన డబ్బును బ్యాంకు నుంచి …

Read More »