Recent Posts

 పవన్‌ కల్యాణ్‌ ప్రయోగం సక్సెస్‌… ఏనుగుల మందను తరిమేసిన కుంకీ ఏనుగులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు.. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి తరిమేశారు. చిత్తూరు, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు.. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి తరిమేశారు. చిత్తూరు, …

Read More »

ఎర్ర కోట ఎందుకు ప్రత్యేకం? ఇక్కడే ప్రతి ఏడాది ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకం ఎందుకు ఎగరవేస్తారో తెలుసా

1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వతంత్ర దేశంగా అవతరించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 15ని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజున డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వైభవంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను జరుపుకుంటాం. అయితే ఢిల్లీలోని ఎర్రకోట ప్రకారం దగ్గర దేశ ప్రధాని ప్రతి సంవత్సరం ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసా..! ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన ప్రధానమంత్రి దేశ …

Read More »

జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ.. సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళి శిబు సోరెన్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు.. ఈ మేరకు మోదీ ఎక్స్ లో ఫొటోలను షేర్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూశారు.. అనారోగ్య సమస్యలతో గత కొంత కాలం నుంచి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న …

Read More »