ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »మరో 2 రోజుల్లోనే ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ రాత పరీక్షలు.. వెబ్సైట్లో అడ్మిట్కార్డులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు మరో రెండు రోజుల్లోనే జరగనున్నాయి. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన కమిషన్.. తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ లాగిన్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. అడ్మిట్ …
Read More »